Minister KTR | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్తగా తొమ్మిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్ వేద�
KTR | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల ఖాళీలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు కొత్త శిఖరాన్ని
వార్డు కార్యాలయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకుపోయేలా చర్యలు తీసుకోవాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. వార్డు కార్యాలయాలకు నగర పౌరుల నుంచి స్పందన క్రమంగా పెరుగుతున్నదని, ఈ �
పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం గడచిన తొమ్మిదేండ్ల (2014-23)లో రూ. 1,21 లక్షల కోట్లు ఖర్చుచేసిందని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.
మారుమూల తండాలు, గూడేల్లో గిరిపుత్రులు దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్నారు. కానీ హక్కు పత్రాలు లేక అరిగోస పడు తున్నారు. ఎలాంటి సంక్షేమ పథకాలు వర్తించక నష్టపోతున్నారు.
Miister KTR | రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ గురువారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముందుగా ఉదయం 11 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో�
సామాజిక అంశాల పరిష్కారమే లక్ష్యంగా ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి ప్రయోగ రూపకల్పన ఆవిష్కరణలకు ఆహ్వానం పలుకుతుంది ఇంటింటా ఇన్నోవేటర్. ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత సృజనాత్మకత దాగి ఉంటుంది.
జీవో-111 మార్గదర్శకాలపై మరో 15 రోజు ల్లో స్పష్టత వస్తుందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఈ జీవో పరిధిలో దాదాపు 1.32 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉన్నందున ఇప్పుడున్న నగరానికి సమానంగా మరో కొత్త నగర�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరైంది. జిల్లాలోని కుత్బుల్లాపూర్లో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు హైదరాబాద్లోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చర్యలు తీసుకోనున్నారు. �
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. వీలైనన్నీ ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని నెలలు
KTR | హైదరాబాద్ : ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ వారాంతం నుంచి భారీ వర్ష సూచన ఉన్న
KTR | హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడి పదో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈసారి పురపాలక శాఖ దశాబ్ది నివేదికను విడుదల చేశామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది చాలా సమగ్రమ�
రిసోర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ (Hyderabad) ఎదిగిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ప్రపంచంతో పోటీపడే సత్తా మనకు ఉందని చెప్పారు. ట్యాలెంట్ ఉన్న పిల్లలకు మనదేశంలో కొరతలేదని తెలిపారు.
రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ఇక్కడ తయారవుతున్న వైద్య పరికరాల పనితీరును పరీక్షించేందుకు ఉద్దేశించిన ప్రొడక్ట్ టెస్టింగ్కు సంబంధించి ఆరు ప్రముఖ సంస్థలతో తెలంగాణ ప్ర�