తెలంగాణ డయాగ్నస్టిక్ సేవలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 57.68 లక్షల మందికి ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.
భిన్న సాంకేతికతలకు ప్రపంచ కేంద్రంగా అవతరించేందుకు జెట్ స్పీడ్తో పరుగులు పెడుతున్న తెలంగాణ రాష్ట్రం.. త్వరలో మరో ప్రతిష్ఠాత్మక ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ఉత్పత్తిని విశ్వ విపణిలోకి విడుదలచేయబోతున్నది.
‘ఏఐసీసీ అంటే అఖిల భారత కరప్షన్ కమిటీ. మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు.. మీదే భారత రాబందుల పార్టీ. దేశంలో అవినీతికి, అసమర్థతకు కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్' అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే�
సోషల్ మీడియా పై ఆధారపడి బ్రతకడమే తప్ప సమాజం కోసం బీజేపీ చేసిందేమీ లేదని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి హిమపురి కాలనీలో ఆదివారం సాయంత్రం �
నాడు పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన బొప్పాపూర్ నేడు వెలిగిపోతున్నది. సమైక్య పాలనలో అరకొర వసతులతో ఇబ్బంది పడ్డ గ్రామం స్వరాష్ట్రంలో అభివృద్ధి పుంతలు తొక్కుతున్నది.
సీఎం కేసీఆర్ సంకల్పం.. మంత్రి కేటీఆర్ పట్టుదలతో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వెల్లివిరిస్తున్నది. పారిశ్రామీకరణ కొత్త పుంతలు తొక్కుతున్నది. పరిశ్రమలు కేవలం హైదరాబాద్ పరిసరాలకు పరిమితం కాకుండా రా�
ప్రగతిని పొగడడం.. అభివృద్ధిని ప్రోత్సహించడం... ఆపదలో ఉన్నానంటే స్పందించడం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు చెల్లుతుంది. నిత్యం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తుంటారు.
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. వైద్య పరీక్షలు పేదలకు భారం కావొద్దనే ఉద్దేశంతో.. తెలంగాణ డయాగ్నొస్టిక్ స�
KTR | హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. కారం పొడి ఉత్పత్తిలో రా�
అటవీ భూములనే నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్న పోడు రైతులు పట్టలేనంత ఆనందంలో ఉన్నారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే గిరిజనుల ప�
మూసీ వెంట మంచిరేవుల నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర రూ. 10 వేల కోట్లతో ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
మరోసారి తెలంగాణకు రాబోతున్న ప్రధాని నరేంద్రమోదీ.. ఈసారైనా రాష్ర్టానికి ఏమైనా ఇస్తారా? ఎప్పటిలాగే ఉత్త చేతులతోనే వస్తారా? అని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి
ఉమ్మడిజిల్లాలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిచేసి, రూపురేఖలు మార్చనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఓఆర్ఆర్పై 20వ ఇంటర్చేంజ్ను ప్రారంభించిన అనంతరం మంత్రి జిల్లాపై వరాల జల్లు కురిపించార�