ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండగా ముందుకు సాగామని, గత తొమ్మిదేళ్ల పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకే తన ప్రగతియాత్రకు ప్రజల నుంచి విశేష ఆదర ణ వస్తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వి�
దమ్ముంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో ఆ పార్టీ నేత రాహుల్గాంధీ ఖమ్మం సభలో ప్రకటించాలని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి క�
ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి హైదరాబాద్లో 100 శాతం సివరేజ్ ట్రీట్మెంట్ (Sewage Treatment) చేస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మురుగునీటిని శుద్ధిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. రూ.3,866 కోట్లతో 31 మురుగ�
దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్కు (Hyderabad) ఉందని మంత్రి కేటీఆర్ (Minster KTR) అన్నారు. 100 శాతం మురుగునీటి శుద్ధి (Sewage Treatment) చేసే తొలి నగరంగా చరిత్ర సృష్టించబోతున్నదని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) హైదరాబాద
మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డుపై (ORR) కొత్తగా మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి రానున్నది. నార్సింగి (Nursingi) వద్ద రూ.29.50 కోట్లతో నిర్మించిన ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ను (Interchange) మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్�
ల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం.. అని ప్రగల్భాలు పలికిన బీజేపీ నేతల మత్తు దిగింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ అగ
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు శుక్రవారం చిట్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మహబూబాబాద్ పర్యటన అనంతరం చిట్యాల మీదుగా హైదరాబాద్కు వెళ్తుండగా ఎమ్మెల్యే చిరుమర�
దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అడవి బిడ్డల కల నెరవేరింది. శుక్రవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆసిఫాబాద్ జిల్లాలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
మహానగరానికి మణి హారంలా మారిన ఔటర్ రింగు రోడ్డుపై కొత్తగా మరో ఇంటర్ చేంజ్ అందు బాటులోకి రానున్నది. శని వారం నార్సింగి ఓఆ ర్ ఆర్ ఇంటర్ చేంజ్ను మంత్రి కేటీ ఆర్ ప్రారం భించనున్నారు. గ్రేటర్ చుట్టూ 158 �
తమకు ప్రాణహాని ఉన్నదని బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దంపతులు ఆరోపించిన నేపథ్యంలో.. ఆయన భద్రతను తాను హామీ ఇస్తానని ప్రకటించిన మంత్రి కేటీఆర్ మాట నిలబెట్టుకున్నారు.
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా, నిర్మాణ పనులు పూర్తయిన చోట ఒక్కొక్కటిగ�
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాల్సిందేనని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. రైళ్ల తయారీ కర్మాగారం పెడతామన్న హామీని విస్మరించి రైళ్ల మ�
సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.50కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులతో మానుకోటలో ప్రగతి బాట పట్టనున్నది. ఆ నిధులతో మానుకోట రూపురేఖలు మార్చే విధంగా పలు అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, �
కులవృత్తుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే కాంట్రాక్టును పూర్తిగా రజకులకే కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ