మహానగరానికి అత్యంత కీలకమైన ఔటర్ రింగు రోడ్డుపై మరో ఇంటర్చేంజ్ అందుబాటులోకి రానున్నది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఓఆర్ఆర్పై ఇప్పటికే 19 ఇంటర్చేంజ్లు ఉండగా, కొత్తగా మరో 3 ప్రాంతాల్లో నిర్మాణాలను చేపట్టారు. ఇందులో నార్సింగి వద్ద పనులన్నీ పూర్తయ్యాయి. శనివారం ఈ 20వ ఇంటర్చేంజ్(రూ. 29.50 కోట్లతో నిర్మాణం)ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. పడమర దిక్కున ఐటీ కారిడార్ శరవేగంగా విస్తరిస్తున్నది. ఐటీ కంపెనీల కార్యకలాపాలతో పాటు నివాస ప్రాంతాలూ గణనీయంగా పెరుగుతున్నాయి. భవిష్యత్ లో ఉండే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని నిర్మించిన నార్సింగి ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ కీలకంగా మారబోతున్నది.
సిటీ బ్యూరో, జూన్ 30 (న మస్తే తెలం గాణ): మహానగరానికి మణి హారంలా మారిన ఔటర్ రింగు రోడ్డుపై కొత్తగా మరో ఇంటర్ చేంజ్ అందు బాటులోకి రానున్నది. శని వారం నార్సింగి ఓఆ ర్ ఆర్ ఇంటర్ చేంజ్ను మంత్రి కేటీ ఆర్ ప్రారం భించనున్నారు. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై ఇప్పటి వరకు 19 ఇంట ర్ చేం జ్లు ఉండగా, కొత్తగా మరో మూడి ం టిని నారి ్సంగి, కోకా పే ట నియో పొ లీ స్, మల్ంల పేట ప్రాంతాల్లో నిర్మి స్తు న్నారు. ఇందులో మొదట నార్సింగి ఓఆ ర్ ఆర్ ఇంట ర్ చేం జ్కు సంబం ధిం చినపను లన్నీ పూర్తి కావ డంతో ట్రాఫి క్ను అనుమతించనున్నా మని హెచ్ ఎం డీఏ అధి కా రులు తెలి పారు. అదేవిధంగా కోకా పేట నియో పొ లీస్ లే అవుట్ వద్ద నిర్మిస్తున్న ట్రంపెట్ పనులు పురో గ తిలో ఉన్నా యని, ఈ ఏడా ది లోనే దాన్ని పూర్తి చేసి అందు బా టు లోకి తీసుకువ స్తా మని, దీంతో ఐటీ కారి డా ర్లో ఓఆ ర్ ఆ ర్ పైకి వెళ్లాలన్నా, కింద రావా లన్నా అత్యంత అను కూ లంగా ఉంటుంది. ముఖ్యంగా ఐటీ కారి డా ర్లో గచ్చి బౌలి,నాన క్ రాం గూడ, కోకా పేట నుంచి ఓఆ ర్ ఆర్ పైకి వెళ్లేందుకు, కిందకు దిగేం దుకు మార్గాలు అందు బా టులో ఉన్నాయి. శని వారం నుంచి నార్సింగి, ఆ తర్వాత కోకాపేట ట్రంపెట్ అందు బా టు లోకి వస్తుం దని తెలి పారు.
గ్రేటర్ చుట్టూ నిర్మిం చిన ఔటర్ రింగు రోడ్డు వరకు కోర్ సిటీ నుంచి తెలం గా ణ లోని వివిధ ప్రాంతా లకు వెళ్లే రోడ్లను రేడి యల్ రోడ్లుగా గుర్తించి ఎంతో విశాలంగా సిగ్నల్ అవ స రమే లేకుండా ఇంట ర్ చేం జ్ లనునిర్మించారు. ఇలా మొత్తం ఓఆ ర్ ఆర్ మీద 19 చోట్ల నిర్మిం చగా, నార్సింగి వద్ద మాత్రం కేవలం ఓఆ ర్ ఆర్మార్గం కింద నుంచి వెళ్లగా శంక ర్ పల్లి వైపు వెళ్లే మారా న్గి ్న ఫై ్ల ఓవర్ నిర్మించా రు . ఇంట ర్ చేం జ్ను నిర్మించాల్సిన చోట కేవలం ఫ్లై ఓవర్ నిర్మిం చ డంతో ఇప్పుడు ఇక్కడ నెల కొన్న సమస్య కోసం కొత్తగా ఇంట ర్ చేంజ్ నిర్మా ణా నికి చేప ట్టినా ఎన్నో ఇబ్బం దులు తలె త్తాయి. గండి పేట నుంచి వచ్చే మూసీ నదికి తోడు మెహి దీపట్నం నుంచి శంక ర్ పల్లి వెళ్లే మార్గంలో భూసే క రణ చేయలేదు. దీంతో కొంత కాలంగా నార్సింగి ఇంటర్ చేంజ్ పను లకు సాంకే తి కంగా అడ్డం కులు ఎదురైనా,వాటిని పరి ష్క రించి నిర్మా ణాన్ని పూర్తి చేశారు. ఇందు కోసం మొత్తం రూ.29.50 కోట్లతో నార్సింగి ఓఆ ర్ ఆర్ ఇంట ర్ చేంజ్ పను లను పూర్తి చేశా మని హెచ్ఎం డీఏ అధి కా రులు తెలి పారు.
ఐటీ కంపె నీలు పెద్ద ఎత్తున నగ రంలో తమ కార్య కలా పా లను విస్త రి స్తు న్నాయి. ముఖ్యంగా పడ మర దిక్కున ఉన్న ఐటీ కారి డార్ ప్రాంతం శర వే గంగా విస్తరి స్తు న్నది. ఐటీ కారి డార్ నుంచి శంషా బాద్ విమా నాశ్ర యంతో పాటు బెంగ ళూరు, శ్రీశైలం, నాగా ర్జు న సాగర్, విజ య వాడ వంటి జాతీయ రహ దా రుల వైపు వెళ్లేం దుకు ఔటర్ రింగు రోడ్డు అందు బా టులో ఉంది. ఓఆ ర్ ఆ ర్పై ఉండే ట్రాఫిక్ మొత్తంలో సింహ భాగం ఐటీ కారి డార్ నుంచే ఉంటు న్నది. ప్రధా నంగా జూబ్లీహిల్స్, మాదా పూ ర్తో పాటు మియా పూర్, కూక ట్ పల్లిప్రాంతాల నుంచి వచ్చే వాహ నా లతో పాటు నాన క్రాం గూడ, పుప్పా ల్ గూడ, కోకా పేట, మణి కొండ,నార్సింగి ప్రాంతాల నుంచి ఔటర్ పై రాక పో కలుసాగించే వారి సంఖ్య గణ నీ యంగా పెరి గింది.
ఈసమస్య పరి ష్కారం కోసం నార్సింగి ప్రాంతంలోకొత్తగా వాహ నాలు ఔట ర్ పైకి ఎక్కేం దుకు, దిగేం దుకుర్యాంపు లను ఏర్పాటు చేశారు. నార్సింగి జంక్షన్ ఇంటర్ చేంజ్ అందు బా టు లోకి వస్తే శంషా బాద్ వైపు నుంచివచ్చే వాహ నాల రద్దీ నాన క్ రాం గూడ ఓఆ ర్ ఆర్ టోల్ ప్లాజా దగ్గర రద్దీ తగ్గు తుంది. ఐటీ కంపె నీల కార్యా లయా లతో పాటు నివాస ప్రాంతాలు ఎక్కు వగా నార్సింగి, కోకా పేట, పుప్పా ల్ గూడ, మంచి రే వుల ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో హైరైజ్ గేటెడ్ కమ్యూ నిటీ అపా ర్టు మెంట్లు, విల్లాలు, ఇతర నివా సాలు పెరుగు తుం డ డంతో నార్సింగి ఓఆ ర్ ఆర్ ఇంట ర్ చేంజ్ కీలకంగా మార నున్నది. భవి ష్య త్ లోనూ ఈ ప్రాంతంలోమరిన్ని నివా సాలు వచ్చేం దుకు అవ కాశం ఉండ డంతో ట్రాఫిక్ గణ నీ యంగా పెర గ ను న్నది. ఈ అంశా లను పరి గ ణ లోకి తీసు కున్న హెచ్ ఎం డీఏ నార్సింగ్ ఓఆ ర్ ఆర్ ఇంట ర్ చేం జ్ను నిర్మిం చింది.