నార్సింగిలో పోకిరీలు రెచ్చిపోయారు. కత్తులతో తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. ఆదివారం సరుకుల కోసం దుకాణం వద్దకు వచ్చిన బాలికను వేధించారు. ఇదేం పద్ధతని నిలదీసిన బాలిక తండ్రి గొంతుకోసి చంపేందుకు
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సోమవారం నార్సింగిలో ఓ యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నార్సింగిలో కొనుగోలుదారులకు నాణ్యమైన గృహాలు, ప్రకృతి పరమైన ఆహ్లాదకర వాతావరణంలో తోపాటు అధునాతన సాంకేతికతతో రూపకల్పన చేసిన వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టులో శాటిలైట్ టౌన్షిప్.. ఆర్థిక, వాణిజ్య, పారిశ్రా
ఉమ్మడిజిల్లాలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిచేసి, రూపురేఖలు మార్చనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఓఆర్ఆర్పై 20వ ఇంటర్చేంజ్ను ప్రారంభించిన అనంతరం మంత్రి జిల్లాపై వరాల జల్లు కురిపించార�
మహానగరానికి మణి హారంలా మారిన ఔటర్ రింగు రోడ్డుపై కొత్తగా మరో ఇంటర్ చేంజ్ అందు బాటులోకి రానున్నది. శని వారం నార్సింగి ఓఆ ర్ ఆర్ ఇంటర్ చేంజ్ను మంత్రి కేటీ ఆర్ ప్రారం భించనున్నారు. గ్రేటర్ చుట్టూ 158 �
మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డుపై కొత్తగా మరో ఇంటర్చేంజ్ అందుబాటులోకి రానున్నది. శనివారం నార్సింగి ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గ్రేటర్ చుట్టూ 158 కి.మ�
రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చేపడుతున్న సంస్కరణలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున చేరుతున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన�
రాష్ట్రంలోనే అత్యధిక నిధులు కలిగిన నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు మరోసారి రికార్డుస్థాయిలో అభివృద్ధి పనుల కోసం అంచనాలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.