అది అత్యంత విలువైన ఐటీ కారిడార్లోని గోపన్పల్లి ప్రాంతంలో ఉన్న బసవ తారకనగర్. కొందరు నిరుపేదలు ఎప్పటి నుంచో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని తలదాచుకుంటున్నారు.
హెచ్సీయూ భూములను దాటి దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల అవతల ఉన్న కోకాపేటలోని నియోపొలిస్ భూములే బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన బహిరంగ వేలంలో ఎకరాకు రూ.100 కోట్ల ధర పలికాయి.
హైదరాబాద్ మహా నగరంలో రియల్ఎస్టేట్ రంగం కోలుకునే అవకాశం లేదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. గతమెంతో ఘనం... వర్తమానం శూన్యం... భవిష్యత్తు అయోమ యం... అన్నట్టుగా హైదరాబాద్ మహా నగర రియల్ఎస్టేట్- నిర్మాణరంగాల పర
Hyderabad | ఒకప్పుడు రియల్ ఎస్టేట్కు స్వర్గధామం లాంటి హైదరాబాద్ ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నది. నాడు ఎకరం రూ.వంద కోట్లకు విక్రయించిన స్థాయి నుంచి నేడు ఏడాదిలో 70 వేల యూనిట్లను కూడా విక్రయించుకోలేని స్థాయికి దిగ
Hyderabad | ఐటీ కారిడార్లో(IT corridor) సరికొత్త క్యాంపెయిన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ(Innovative initiatives) పలువురు ద్విచక్ర వాహనదారులు ‘420’ హెల్మెట్లతో ప్రదర్శనలు చేప
ఐటీ కారిడార్కు కేరాఫ్గా ఉన్న గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొండాపూర్ డివిజన్ సిద్ధిక్నగర్లో ఓ నిర్మాణదారుడు కనీస ప్రమాణాలు పాటించకుండా బహుళ అంతస్తుల నిర్మాణం పుట్టి�
కత్తితో బెదిరించి ఓ ప్రేమజంట వద్ద దారిదోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఓ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేయగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. గచ్చిబౌలి స్టేడియం సమీపంలో ఈ దోపిడీకి పాల్పడిన స్కూటీపై వచ్చి
పోచారం ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో ఉన్న రూ.2కోట్లు , 28 తులాల బంగారు ఆభరణాలను తస్కరించారు. పోలీసుల కథనం ప్రకారం.. చౌదరిగూడ సమీపంలోని మక్త గ్రామానికి చెందిన నాగభూ�
మేడ్చల్ (Medchal) జిల్లా పోచారం ఐటీకారిడార్ ఠానా పరిధిలో భారీ చోరీ జరిగింది. చౌదరిగూడలోని మక్త గ్రామంలో నాగభూషణం అనే వ్యక్తికి చెందిన ఇంటి తాళం పగులగొట్టిన దుండగులు బీరువాలో దాచిన రూ.2.2 కోట్లతో పాటు 28 తులాలు
గత పదేండ్లలో శరవేగంగా వృద్ధిసాధించిన హైదరాబాద్ ఐటీ కారిడార్లో శాంతిభద్రతలను ఇతర రాష్ర్టాల టెకీలు సైతం వేనోళ్ల పొగిడారు. కానీ గురువారం ఆ ఇమేజ్కు డ్యామేజ్ జరిగింది. పట్టపగలు ఫ్యాక్షన్ తరహాలో ఎమ్మెల
ఐటీ ఉద్యోగులకు మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు ఐటీ కంపెనీలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ఒక ఐటీ ఉద్యోగి ఇంటి నుంచి ఆఫీసు వచ్చే వరకు అవసరమైన ఏర్పాట్లను కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తున�
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్యను సమర్థవంతంగా నియంత్రించే క్రమంలో ప్రత్యేకంగా ట్రాఫిక్ మార్షల్స్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎస్సీఎస్సీ సహకారంతో మొదటి దఫాగా 83 మందికి సైబరాబాద్ �
స్కూల్ విద్యార్థుల సేఫ్టీ, సెక్యూరిటీ అనేది ప్రధానమైనదని, పాఠశాలలు ప్రారంభం అవుతుండటంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు పాఠశాలల యాజమాన్యాలు కూడా సహకరించాలని సైబరాబాద�