కల్లాకపటం లేనితనం, ఆత్మీయతల్లో అమ్మగుణం, గిరులనే తమ నివాసాలుగా మలుచుకొని, అక్కడ దొరికే ప్రకృతి సహజసిద్ధమైన వాటిని సేకరిస్తూ ప్రకృతితో మమేకమైన జీవనం గిరిజనులది. దశాబ్దాలుగా ఈ అడవితల్లి బిడ్డలు గుట్టలను �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నది. వైద్యం, విద్య రంగాలతోపాటు, పారిశ్రామికంగా పరుగులు పెడుతున్నది. పల్లె పల్లెకూ అభివృద్ధి ఫలాలు అందుతుండగా.. ఇంటింటికీ సంక్షేమం చేరుతోంది.
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ (38) గుండెపోటుతో గురువారం హఠాన్మరణం చెందారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని ఫామ్హౌస్లో ఉన్న ఆయనకు బుధ
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేడు మానుకోటలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గిరిజనుల పోడు కలను సా�
తెలంగాణ పాటల కెరటం నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ గళం ఇక సెలవంటూ మూగబోయింది. తెలంగాణ యువ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సా�
తెలంగాణ పాటల కెరటం నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ గళం ఇక సెలవంటూ మూగబోయింది. తెలంగాణ యువ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సా�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం మహబూబాబాద్లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనతోపాటు ప్రారంభోత్సవాలు చేయన
రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి కర్ణాటక నుంచి ఒకడు, గుజరాత్ నుంచి ఇంకొకడు పైసల మూటలు తీసుకొని వస్తున్నారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఎన్నికలు వస�
Minister KTR | తొమ్మిదేండ్లలో మీరు చూసింది ట్రైలరే అని.. అసలు సినిమా ముందు ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ జర్నీ ఇప్పుడే మొదలైందని.. కేసీఆర్ మనసులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు. నానక్రామ్�
ప్రముఖ గాయకుడు సాయిచంద్ (Sai Chand) భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటి
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. యువకుడైన సాయిచంద్ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేద వ్యక్తంచేశారు.
ప్రజలే కేంద్రంగా.. పరిపాలన వికేంద్రీకరణ జరిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇందుకు నిదర్శనం వార్డు కార్యాలయ వ్యవస్థ. పురపాలక చరిత్రలో సరికొత్త ప్రయోగంగా ఏర్పాటైన వార్డు పాలనపై ప్రజల నుంచి అపూర్వ స్పందన వస
బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతున్నదన్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బుధవారం డీజీపీ అంజనీకుమార్తో ఫోన్లో మాట్లాడారు. ఈటలకు అవసరమైన భద్రత కల్పించాలని ఆదేశించార�
హైదరాబాద్ నగరంలో ఈవెంట్ ఇండస్ట్రీకి ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంసృతిక శాఖల మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. హైటెక్స్లో జూలై 24, 25 తేదీల్లో నిర్వహించ తలపెట్�
తుంగుతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం పర్యటించనున్నారు. జిల్లా మంత్రి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కల�