దళిత బంధు కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడుతగా 206 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరందరికీ ప్రభుత్వం 20.60కోట్లు ఇచ్చింది. పథకం కింద చాలా జిల్లాల్లో కార్లు, వివిధ పరికరాలు కొనుగోలు చేయగా, జిల్లాలో వ్య�
రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై కరదీపికలను ముద్రించి, క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బీఆర్ఎస్ సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్ను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు అభినందించారు.
యూఏఈ ఆధారిత గ్లోబల్ కంపెనీ లులు గ్రూప్.. తెలంగాణలో భారీగా పెట్టుబడులను ప్రకటించింది. రాబోయే ఐదేండ్లలో రాష్ట్రంలోని ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, రిటైల్ ఔట్లెట్స్ రంగాల్లో రూ.3,500 కోట్ల పెట్టుబడ�
రాష్ట్రంలోకి మరో అంతర్జాతీయ సంస్థ ప్రవేశించింది. ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ డిజిటల్ బిజినెస్ సేవల సంస్థ ‘టెలి పెర్ఫార్మెన్స్' తెలంగాణలో క్యాంపస్ను ప్రారంభించనున్నది. ఈ మేరకు సోమవారం సంస్థ ప్రతినిధ�
Teleperformance | తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ తరలివచ్చింది. ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ డిజిటల్ బిజినెస్ సేవల సంస్థ ‘టెలీపర్ఫామెన్స్’ తెలంగాణలో క్యాంపస్ను ప్రారంభించనున్నది.
Minister KTR | తెలంగాణ ప్రభుత్వ పథకాలపై కరదీపికలను ముద్రించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బీఆర్ఎస్ సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్ను మంత్రి కేటీఆర్ అభినందించారు.
హైదరాబాద్లో అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ (Uppal) చౌరస్తాలో పాదచారులకు ఇబ్బందులు తప్పాయి. పాదచారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్ టవర్ను మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం రెట్టింపయిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని చెప్పారు. వరిసాగులో దేశంలోనే తెలంగాణ (Telangana) అగ్రస్థానంలో �
ఉప్పల్ చౌరస్తాలో అత్యద్భుతంగా ఎంతో విశాలంగా రూ.36.50 కోట్ల వ్యయంతో స్కైవాక్ను (Sky Walk) హెచ్ఎండీఏ (HMDA) నిర్మించింది. దేశంలో అతిపొడవైన స్కైవాక్లలో ఒకటైన దీనిని నేడు మంత్రి కేటీఆర్ (Minister KTR) సోమవారం ఉదయం 11 గంటలకు ప�
KTR | రాష్ట్రంలోనూ, దేశంలోనూ బీజేపీతో రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతున్నదని బీఆర్ఎస్ పార్టీయేనని, త�
రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లో ఫాక్స్కాన్ పరిశ్రమ తయారీ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా జరగుతున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు ప్రశంసించారు. ‘దాదాపు నెల రోజుల క్రితమే కొంగరకలాన్లో ఫాక్స
హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నగరంలో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రధానంగా పెరుగుతున్న జనాభా - విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా బహుముఖ వ్యూహ�
దేశంలోని అన్ని మెట్రో నగరాలను సందర్శించే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, ప్రముఖులంతా హైదరాబాద్ నగరం గురించే ప్రస్తావిస్తున్నారు. అన్ని నగరాల్లో కంటే హైదరాబాద్లోనే ఎక్కువ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు �
ఔటర్ రింగు రోడ్డు అవతల ఉన్న మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో శిల్పారామం ఏర్పాటు కోసం హెచ్ఎండీఏ ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించింది. ఇందులో ఇప్పటికే పలు కార్యకలాపాలు కొనసాగుతుండగా, సమావేశాల కోసం ప్రత్యేకంగా శిల్పారామం కన్వెన్షన్ హాల