సమైక్య పాలనలో తెలంగాణకు కాంగ్రెస్ శనిలా దాపురించిందని, వారి పాలనలో అంధకారం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు.
పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారక రామారావు ఆలోచనల్లోంచి వచ్చిన ‘రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్' అనే ట్రిపుల్ ఆర్ మంత్రం ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లింది.
ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ముగ్గురు కేంద్ర మంత్రులను విడివిడిగా కలిసి పలు అంశ�
జంట జలాశయాల్లో ఒకటైన గండిపేటకు మహర్దశ పట్టనుంది. చారిత్రాత్మక హైదరాబాద్ మహానగరం మధ్యలో ఉన్న హుస్సేన్సాగర్ తరహాలో గండిపేట జలాశయాన్ని సైతం దశల వారీగా అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది
‘పిల ్లపుట్టకముందే కుల్ల కుట్టినట్టు’గా ఉన్నది రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ నేతల తీరు. ప్రజల గుండెల్లో ఇప్పటికే సుస్థిర స్థానం సంపాదించుకున్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ దిశగా పరుగులు పెడుతుండగా.. కాంగ్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఉపాధి హామీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
జీవావరణంలో త్వరితగతిన చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా,విపత్తులు సంభవిస్తున్నాయి. ప్రకృతితో మమేకమై సహజ సిద్ధంగా సంభవించే ఈ విపత్తులకు నివారణ చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చ�
ఏళ్లుగా భూమిని నమ్ముకున్న వారికి రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. అడవిని ఆధారంగా చేసుకొని జీవించే వారికి హక్కులు కల్పిస్తున్నది. బతుకు కోసం పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం �
“జీవావరణంలో త్వరితగతిన చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా, విపత్తులు సంభవిస్తున్నాయి. ప్రకృతితో మమేకమై సహజ సిద్ధంగా సంభవించే ఈ విపత్తులకు నివారణ చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి �
బడి అనగానే విద్యార్థులు ఉంటారు.. ఉపాధ్యాయులు బోధిస్తారు అనుకుంటాం. కానీ, ఇక్కడ చెత్త పునర్వినియోగం.. చెత్త నుంచి సంపద ఎలా పొందవచ్చో చెప్పేదే స్వచ్ఛబడి అన్న మాట. దేశంలోనే తొలి స్వచ్ఛబడిని బెంగళూరులో ఏర్పాట
తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. పట్టణ, నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత
గల్లీ చిన్నదీ.. గరీబోళ్ల కథ పెద్దది.. అంటూ ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న హైదరాబాద్లో నిరుపేదల బతుకు చిత్రాన్ని పాటతో కండ్లకు కట్టారు. కానీ ఇప్పుడు గల్లీ మాయమైంది. గరీబోళ్ల కథే మారిపోయింది.
పురాతన కాలం నాటి, పాడుబడ్డ మెట్ల బావులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరించడానికి శ్రీకారం చుడుతుంది. గత ప్రభుత్వాలలో నిరాదరణకు గురైన పురాతన కోనేరు, మెట్లబావులను ప్రభుత్వం భావితరాలకు అందించేందుకు సమ
స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి మోదీ అని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పాట్నాలో విపక్షాలు నిర్వహించిన �
దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో స్కైవేల నిర్మాణానికి కేంద్రం ఎందుకు సహకరించడం లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. హైదరాబాద్తోపాటు తెలంగా�