ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనులకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 30న పోడు భూముల హక్కు పత్రాలు(పట్టాలు) అందించనున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ను బుధవారం హైదరాబాద్లో పెద్దపల్లి, జగిత్యాల ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాలకు సంబంధించిన అభివ�
అన్నం పెడుతున్న భూమికి హక్కు పత్రాలు లేక ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్న గిరిపుత్రుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. కాస్తులో ఉన్నామనే మాటే గానీ ఎప్పుడు ఎవరు వస్తారో..? కాదు పొమ్మంటారోనన్న భయంతో ఏండ్లుగా నరకం �
Minister KTR | తెలంగాణలో మరో పెద్ద కంపెనీ పెట్టుబడి పెట్టబోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ అయిన ‘TCL Global’ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
ప్రజలకు పాలన చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన వార్డు కార్యాలయ పనితీరుపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. వార్డు కార్యాలయ వ్యవస్థపై సమీక్ష జరుగుతున్న సమయంలోనే ఆయన వివిధ సమస్యలపై ఫిర్యాదు చేసిన పౌరులతో మ�
వానకాలం సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడడమే అధికారుల ప్రథమ ప్ర�
వేములవాడ పట్టణంలో చేపట్టనున్న రూ.100 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, భూమి పూజకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు మంగళవారం వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి పనులపై
Minister KTR | కాంగ్రెస్ నాయకులపై ఈడీ విచారణ ఎందుకు జరగడం లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలోని, రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదో ప్రజలు ఆలోచించాలని సూచించారు.
ORR | ఔటర్ రింగ్ రోడ్పై వాహనాల గరిష్ఠ పరిమితి వేగాన్ని హెచ్ఎండీఏ పెంచింది. ప్రస్తుతం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతి ఉండగా.. దీన్ని 120 కిలోమీటర్లకు పెంచింది. ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్�
Kakatiya Mega Textile Park: కాకతీయ టెక్స్టైల్ పార్క్ దేశంలోనే అతి పెద్ద టెక్స్ టైల్ పార్క్గా రూపుదిద్దుకుంటోంది. సుమారు 1350 ఎకరాల విస్తీర్ణంలో ఆ టెక్స్టైల్ పార్క్ను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించా�
పాదచారికి ఆహ్లాదాన్నిచ్చే ఆధునిక మార్గం ఉప్పల్ చౌరస్తాలో అత్యాధునిక స్కైవాక్ఉప్పల్ స్కైవాక్.. ఎక్కడ చూసినా ఇప్పుడు దీని గురించే చర్చంతా. డ్రోన్ షాట్తో తీసిన స్కైవాక్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రె
కుటుంబ పోషణ కోసం రోడ్లు, వీధుల వెంట వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న వీధి వ్యాధుల ఆర్థిక స్థితిగతులను ప్రభుత్వం క్రమక్రమంగా మారుస్తోంది. పొట్టకూటి కోసం రోజంతా కష్టించే వారి బతుకులను బాగు చేసేందుకు ర�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన నడ్డా అడ్డమైన మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మంత్�