సంగారెడ్డి జిల్లా కొల్లూరులో (Kollur) రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్ నగర్ 2 బీహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్�
తెలంగాణ సాధనోద్యమం ప్రపంచ ప్రజాఉద్యమాల చరిత్రలోనే సమున్నతమని, ప్రజాస్వామిక పోరాటాలకు తలమానికమని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మన అమరుల ఆశయం కేవలం స్వపరిపాలన మాత్రమే కాదని, సుపరిపాలన ఫలాలను సమస్త ప్రజల
గ్రేటర్ పరిధిలోని నిరుపేద ప్రజల సొంతింటి కల నెరవేరనున్నది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన క�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేబుల్ బ్రిడ్జికి బుధవారం అంకురార్పణ జరిగింది. కరీంనగర్ శివారు మానేరు నదిపై 224 కోట్లతో నిర్మించిన తీగల వంతెన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నది. అ
మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో జరిగే ప్రతి పనిలోనూ ప్రజలను భాగస్వాములను చేసినప్పుడే.. మంచి ఫలితాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ దిశగా కార్పొరేటర్లు
యువత ఉజ్వల భవితకు గ్రంథాలయాలు దోహదం చేస్తాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం లైబ్రరీల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. బుధవ�
తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం శ్రమిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు కూడా అదేవిధంగా సహకరించాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేస�
ప్రమాదవశాత్తు బుధవారం నిర్మాణంలో ఫ్లైఓవర్ స్లాబ్ కూలిపోయింది. తొమ్మిది మంది కూలీలకు స్వల్పంగా గాయాలయ్యాయి. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి ఆరోగ్యం �
విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ను నిర్వహిస్తుందని, విద్యార్థి దశలోనే ఆవిష్కరణలు చేసేలా వారికి ప్రోత్సహించేందుకు తె�
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానున్నది. బ్రిటన్కు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్.. హైదరాబాద్లో తమ నూతన టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించబోతున్నది.
Minister KTR | రూ.224కోట్లతో నిర్మించిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం ప్రారంభించారు.
KTR | హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు వద్ద జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ఆసియాలోనే అతి పెద్దదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. Dare to Dream, Then Decide to Do అనేది స�
అధునాతన రోడ్లు, నలువైపులా అద్భుతమైన సెంట్రల్ లైటింగ్ తదితర హంగులతో అభివృద్ధిలో దూసుకెళ్తున్న కరీంనగర్ సిగలో మరో మణిహారం చేరుతున్నది. మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన