రాష్ట్రంలోని విద్యార్థులను టెక్ చాంప్స్గా తీర్చిదిద్దేందుకు ‘కంప్యూటర్ చాంప్స్' అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 60 పాఠశాలల్లో 22 వేల మంది విద్యా�
చెరువుల పరిరక్షణ, సుందరీకరణే ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది. తాజాగా ఎంతో చరిత్ర ఉన్న ఇబ్రహీంపట్నం చెరువు (పెద్దచెరువు) కట్ట సుందరీకరణకు �
హైదరాబాద్ వాసులకు మండు వేసవిలోనూ తాగునీటి కష్టాలు రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టును నిర్మిస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేటతోపాటు సిరిసిల్లలో దాదాపు ఐదు గంటలపాటు పర్యటించిన ఆయన, ఆయాచోట్ల దశాబ్ది
“దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారు. ఆయన నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు పలు పథకాలతో మేలు జరుగుతున్నది. వారి సంక్షేమానికి కేస�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులకు ఉపన్యాస, వ్యాస రచన,
కరీంనగరానికి పర్యాటక శోభ తీసుకువచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జి బుధవారం ప్రారంభం కానున్నది. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 224 కోట్లు వెచ్చించి అత్యాధుని�
ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని ప్రారంభించేందుకు వస్తున్న రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవం తం చేయాలని రాష్ట్ర బీస�
నాటి సమైక్య పాలనలో తీవ్ర నిరాదరణకు గురైన క్రీడలు నేటి ప్రత్యేక తెలంగాణలో ప్రగతి పథంలో దూసుకెళుతున్నాయి. స్వరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఆటలకు అందలమిస్తున్న ప్రభుత్వం దేశానికి దిక్సూచిలా నిలుస
BRS USA | బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ అధ్యక్షతన కొలంబస్ నగరంలో బీఆర్ఎస్ - యూఎస్ఏ జాతీయ సదస్సు 2023 నిర్వహించారు. ఈ సదస్సులో 50 రాష్ట్రాల నుండి బీఆర్ఎస్ యూఎస్ఏ ప్రతినిధులు, కార్యకర
KTR | రాజన్న సిరిసిల్ల : ఎవడో వచ్చి నాలుగు స్పీచ్లు కొట్టంగానే, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వగానే ఆగమాగం మాటలు మాట్లాడగానే మనం కూడా ఆగం కావొద్దు.. ఈ రాష్ట్రం ఎవరి వల్ల బాగు పడుతుందో ఆలోచించాలి అని ర�
KTR | రాజన్న సిరిసిల్ల : విద్యతోనే వికాసం.. విజ్ఞానం లభిస్తుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విద్య ఉంటేనే ఆత్మవిశ్వాసం ఉంటుంది. అది ఒక తరగతి గది కాదు.. ఒక విజ్ఞానపు గన
Minister KTR | రాష్ట్రంలోని ప్రతి విద్యార్థిని నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కాలేజీలు నెలక�
Minister KTR | తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. దశాబ్డి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవం జరుపుకుంటు
తరగిపోతున్న అడవులకు పునర్జీవం పోయడం, ఫల, ఔషధ మొకలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారని రాష్ట్ర బీసీ సంక్షే మం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాక�