రాష్ట్రంలోనే శరవేగంగా అభివృద్ధ్ది చెందుతున్న కరీంనగర్లో మరిన్ని స్మార్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్సిటీ కింద చేపట్టిన పనులు పూర్తి కాగా రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ బు�
KTR | తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దశాబ్దాల పాటు ధ్వంసమైన పర్యావరణానికి వరం.. మహోద్యమంల�
పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరున్న కిటెక్స్ సంస్థ వచ్చే నెల నుంచి వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తి ప్రారంభించనున్నది. ఈ మేరకు ట్రయల్ రన్ నిర్వహించింది.
కరీంనగర్కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తుండడంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టి, అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్ప�
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) ప్యాకేజీ-9లో భాగంగా నిర్మించిన మల్కపేట రిజర్వాయర్లోకి (Malakpet Reservoir) నిర్వహించిన ఎత్తిపోతల ట్రయల్ (Trial run) విజయవంతమైంది. ఇప్పటికే ఒక పంపును విజయవంతంగా పరీక్షించగా, రెండో పంపును గంట�
పంచభూతాల్లోకెల్లా ప్రధానమైన నీరు సమస్త జీవకోటికి ప్రాణాధారం. నీరు లేకుండా ఏ జీవీ మనుగడ సాగించలేదు. కోటికి పైగా జనాభా నివసిస్తున్న హైదరాబాద్ లాంటి మెట్రో పాలిటన్ సిటీకి జలమండలి తాగునీటిని సరఫరా చేస్త�
స్వరాష్ట్ర సాధన కలను నెరవేర్చడమే కాదు.. గిరిజనులు, ఆదివాసీ బిడ్డల చిరకాల డిమాండ్ అయిన స్వయంపాలనా స్వప్నాన్ని కూడా సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి క�
పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినం కాబట్టే దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.
భారతదేశంలో తెలంగాణ అనతికాలంలోనే లీడింగ్ స్టేట్గా ఎదిగిందని భారత్లో దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జో బక్ కొనియాడారు. అభివృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని ప్రశంసించారు.
ఏండ్ల తరబడిగా ఎంతో మంది విద్యార్థులు చదువుకున్న ఎల్లారెడ్డిపేట పెద్ద బడి భవనం శిథిలమవడంతో దాని స్థానంలో సరికొత్త భవనాన్ని నిర్మించారు. పూర్వ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ సకల వసతులతో కొత
రాష్ట్రంలో ఉన్న అర్హులైన జర్నలిస్టులు ఎవరూ ఇండ్ల స్థలాల కోసం ఆందోళన చెందొద్దని, అర్హులందరికీ ఇండ్ల స్థలాలు వస్తాయని మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు స్పష్టంచేశారు.