పట్టణాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వెనుకబడి ఉన్న పట్టణాలు.. నేడు మున్సిపల్ శాఖ మంత్రి �
‘పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణ ప్రజల మెరుగైన జీవన విధానానికి సీఎం కేసీఆర్ బలమైన పునాదులు వేశారు. పట్టణ ప్రగతితో పట్టణాలు పరిశుభ్రంగా మారాయి. పచ్చదనం కమ్ముకున్నది. పౌరులకు మెరుగైన పాలన అందించే దిశగా అ
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పలువురికి పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అవార్డులను అందజేశారు. శుక్రవారం శిల్ప కళావేదికగా జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేసి, వారిని ప్రత్యేకంగా అభినం�
పోరాడి సాధించుకున్న తెలంగాణలో పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, సమస్యలు తొలిగిపోయి, అభివృద్ధికి అడ్రస్గా మారాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం..ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేయాలనే మంచి ఆలోచనతో వార్డు కార్యాలయాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ల కృషితో అందుబాటులోకి వచ్చాయని కార్మిక శాఖామంత�
పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉ�
ముందస్తు ప్రణాళికతోనే రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించిందని రాష్ట్ర, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు.
ప్రజలకు పారదర్శకమైన సత్వర సేవలందించాలనే ఉద్దేశంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో వార్డు కార్యాలయాలన్ని ఏర్పాటు చేశామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
వీధి వ్యాపారులు, మహిళా సంఘాల విభాగంలో మంచి పనితీరు కనబర్చినందుకు కరీంనగర్ కార్పొరేషన్కు ఉత్తమ సంస్థగా పురస్కారం లభించింది. ఈ మేరకు శుక్రవారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో కమిషనర్
పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Minister Errabelli | ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ విజన్ కారణంగా పల్లెలు, మున్సిపల్ పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli Dayakar Rao) అ�
KTR | హైదరాబాద్ : రూ. 71 కోట్లతో రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో స్వచ్ఛ బడిని ప్రవేశపెడుతున్నాం అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. స్వచ్ఛ బడి ద్వారా తడి, పొడి, హానికర చెత్త
జీహెచ్ఎంసీ (GHMC) తన స్వరూపాన్ని మరోసారి మార్చుకోనున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. నేటి నుంచి సరికోత్త పాలన అందుబాటులోకి రానుందని చెప్పారు. జీహెచ్ఎంసీలో వార్డు కార్యాలయాలను (Ward office) అందుబాటులోకి తీసు�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో (GHMC) అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పౌర సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన వార్డు కార్యాలయాలు (Ward