సిరిసిల్ల: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. సిరిసిల్ల (Sircilla) పట్టణంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ పునఃనిర్మాణ కార్యక్రమంలో పాల్గొ
Minister KTR | రాజన్న సిరిసిల్ల, జూన్ 13 (నమస్తే తెలంగా ణ) : రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండలాల్లో పర్యట�
Minister KTR | ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నదని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు
Siddipet | ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించి, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న రాష్ట్ర ప్రభుత్వం.. అనేక జిల్లా కేంద్రాల్లో సకల వసతులతో ఐటీ టవర్లను నిర్మించి కంపెనీలన�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరిస్తూ యువత స్థానికంగానే ఐటీ ఉద్యోగాలు చేసుకొనే భాగ్యాన్ని కల్పిస్తున్నారని వైద్యార
రానున్న ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విజయం తథ్యమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఏడాది పాటు పార్టీ కార్యకలాపాలు వి�
మలి సంధ్యలోని పండుటాకులకు (వృద్ధులకు) రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాలో ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమం నిర్మాణం పూర్తి చేసుకున్నది. తంగళ్లపల్లి మండలం ఇందిరమ�
KTR | ఆడబిడ్డల సంక్షేమంలో తెలంగాణకు ఎదురులేదని, మహిళా సాధికారతలో తిరుగులేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించిన విషయం తెలిసిం
KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడంతో పాటు పలు కార్యక్రమాల
Minister KTR | రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ విజయం ఖాయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కార్పోరేటర్లతో �
Minister KTR | దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
గుండెపోటుతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్కు కుటుంబ సభ్యులు, బంధువులు, గులాబీ శ్రేణులు కన్నీటి వీడ్కోలు పలికారు.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ రంగంలోకి దిగింది. రూ.840 కోట్లతో ఇక్కడ వస్త్ర పరిశ్రమలను నెలకొల్పేందుకు సౌత్కొరియాకు చెందిన యంగ్వన్ కంపె నీ ఎవర్ టాప్ టెక్స�