పజా సమస్యల సత్వర పరిష్కారానికి అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. నగర పౌరులకు పరిపాలన మరింత చేరువ చేసేలా వార్డు పాలన నేటి నుంచి మొదలు కానున్నది. వార్డుకు 10 మంది చొప్పున 150 వార్డుల్లో 1500 మంది అధికారు�
ప్రజలకు పారదర్శకమైన.. సత్వర సేవలందించాలన్న లక్ష్యంతో జీహెచ్ఎంసీలో పరిధిలో శుక్రవారం నుంచి వార్డుస్థాయి పాలన మొదలు కానున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ ఆలోచనతో వార్డుస్థాయి పరిపాలనక�
సీఎం కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో సిద్దిపేట శాసన సభ్యుడిగా ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలే నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న పథకాలని, అలా తెలంగాణ అభివృద్ధికి సిద్దిపేటనే స్ఫూర్తినిచ్చిందని ర
తెలంగాణ అమలు చేస్తున్న అనేక పథకాలకు సిద్దిపేట స్ఫూర్తి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆనాడు కేసీఆర్ ఎమ్మెల్యేగా చేపట్టిన కార్యక్రమాలే నేడు పథకాలుగా అమలవుతున్నాయని, దేశానికి స్�
చిన్న చిన్న సమస్యలపై ఫిర్యాదులు చేయాలన్నా ఖైరతాబాద్లోని సర్కిల్ కార్యాలయానికి పరుగులు పెట్టాల్సి వచ్చేది. డీఎంసీని కలిసి తమ ప్రాంతంలో ఎదురవుతున్న సమస్యలను గురించి చెప్పాలని ఉన్నా అక్కడిదాకా వెళ్లి
ఉమ్మడి పాలనలో సత్తుపల్లి పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా సమస్యలు తాండవించేవి.. కానీ గడిచిన తొమ్మిదేళ్లలో పట్టణం తిరుగులేని ప్రగతిని సాధించింది..
సమగ్ర ప్రగతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నది. తాజాగా వరంగల్లో రూ.300 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) నిర్మించేంద�
KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయి. పంచాయతీలకు ప�
Minister KTR | సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిని ఆనుకొని నిర్మించిన ఐటీ టవర్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు.. ఐటీ మినిస్టర్ కేటీఆర్తో కలిసి గురువారం ప్రారంభించారు.
తమది మనసున్న, మానవీయ ప్రభుత్వమని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణపై సవతి ప్రేమ చూపిస్తున్నా రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టామని చెప్పారు.
KTR | రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కపేట జలాశయాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పదిహేను రోజుల్లో ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Minister KTR | సమైక్య రాష్ట్రంలో ప్రజారోగ్యం అంటే గాలిలో దీపంలా ఉండేదని.. స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగం కొత్త రూపం దాల్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నాడు సర్కార్ దవాఖానా అంటే దైన్యం.. నేడు ప్రభుత్వ ఆస్పత్రి