మరో టెక్స్టైల్ పార్కుకు తెలంగాణ వేదిక కాబోతున్నది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్లలో ప్రభుత్వం మినీ టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయబోతున్నది.
Minister KTR | జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్లలో ఏర్పాటు చేయనున్న మినీ టెక్స్టైల్ పార్కు ఈ నెల 17న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు శంకుస్థాపన చేస్తారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్�
బీఆర్ఎస్ (BRS) ములుగు (Mulugu) జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్ (Kusuma Jagadish) భౌతిక కాయానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) నివాళులర్పించారు.
మలిదశ ఉద్యమ ‘కుసుమ’ం నింగికెగసింది. గులాబీ నేత అప్పగించిన బాధ్యతలను, అభివృద్ధి ఫలాలను జిల్లా ప్రజలకు అందించే వారధి ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్(47) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలతో గ్రేటర్ హైదరాబాద్ ‘ప్రపంచ స్థాయి నగరం’గా మారుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సరూర్న�
ప్రజలకు సంతృప్తికర పాలన అందించడమే సుపరిపాలన అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రజలకు అన్ని సౌకర్యాలతో సుపరిపాలన అందుతోందని అన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16న నిర్వహించనున్న పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 150 వార్డు కార్యాలయాలను ఒకేసారి ప్రారంభిస్తా�
పరిపాలన సౌలభ్యం కోసమే జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ అన్నారు.
స్వరాష్ట్రంలోనే కరీంనగర్ కొత్తరూపు సంతరించుకున్నదని రాష్ట్ర బీసీ సంక్షే మ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగరానికి కొత్తందాలు తేనున్న కేబుల్ బ్రిడ్జిని ఈ నెల 21న పురపాలక, ఐటీ శాఖల మంత్రి
తెలంగాణ కోసం పోరాడుతున్న తరుణంలో ‘మీకు పాలన చేతకాదు’ అని అవమానించి, అవహేళన చేసినవాళ్లే ఇప్పుడు ఇక్కడి పాలనను చూసి మనసారా మెచ్చుకుంటున్నారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ దశా
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ను ఒక ఆదర్శ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో రూ.15 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు
KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సాంకేతికత సహాయంతో సుపరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ (ఈ-గవర్నెన్స్) నుండి మొబైల్ గవర్నె�
Minister KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం 9 వసంతాలు పూర్తి చేసుకుంది. దశాబ్ది ఉత్సవాల్లో ఇవాళ సుపరిపాలన దినోత్సవం అని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెచ్చుకున్న రాష్ట్రంలో సుపరి�