చుక్కనీరు లేక చిక్కిశల్యమైన అమ్మ లాంటి ఊరి చెరువుకు ఊపిరిపోసిన నాయకుడు, గొలుసుకట్టు చెరువుల గోస తీర్చిన పాలకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. పదేండ్ల క్రితం ఏ చెరువును చూసి�
ఉమ్మడి పాలనలో నీళ్లు లేక తండ్లాడిన నేల అది.. ఇప్పుడు వరుసగా ఆరు సీజన్ల పాటు కాళేశ్వరం నీళ్లు అందుకొంటూ సస్యశ్యామలమైంది. ఇదే కదా రైతులకు అసలైన పండుగ. అందుకే.. లక్షలాదిగా తరలివచ్చిన రైతులు, ప్రజలు ముఖ్యమంత్ర�
గూడు లేని నిరుపేదలకు ప్రభు త్వం ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి అందజేస్తున్నది. దీంతో లబ్ధిదారుల్లో ఆనందం నెలకొన్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వం వందలాది గృహాలను నిర్మించి ఇప్పటికే లబ్ధిద
మహబూబ్నగర్ నైపుణ్య శిక్షణ కేంద్రం ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శాంతానారాయణగౌడ్ ట్రస్ట్, సెయింట్ ఫౌండేషన్ ఆధ�
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా భూత్పూర్, మూసాపేట మండలం వేముల, మహబూబ్నగర్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రా�
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా భూత్పూర్, మూసాపేట మండలం వేముల, మహబూబ్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చే
Minister KTR | మహబూబ్నగర్లో ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం పర్యటించనున్నారు. పర్యటనలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు భూమిపూజ చేయనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మెట్టుగడ్డ- పిల్లల
KTR | కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్గఢ్లో ఇంటింటికీ నల్లా నీరిచ్చే మొఖం లేదు కానీ.. తెలంగాణలో మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారంటూ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. తెలంగాణ ద�
KTR | తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ అని రుజువు చేసిన మహానాయకుడు కేసీఆర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగులో నిర్వహించిన వాటర్ డే వే�
పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ములుగు (Mulugu) జిల్లాలో పర్యటిస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అడవుల ఖిల్లా ములుగు జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో రూ.131.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున�
పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తూ దేశానికి దిక్సూచిగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందస్తు ఆలోచనలతో హైదరాబ�
Minister KTR | తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి విని అమెరికా పారిశ్రామికవేత్తలే ఆశ్చర్యపోతున్నారని, తమ దేశంలో కూడా ఇలాంటి అద్భుత విధానం లేదని చెప్పారని ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు.
Minister KTR | హైదరాబాద్.. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా మారనున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే ఏడాదినాటికి ప్రపంచంలోనే సగానికిపైగా వ్యాక్సిన్లు తెలంగాణలోనే తయారవుతాయని, ఇది మన రాష్ట్రానికే కాదు