Minister KTR | స్థానికంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొస్తున్న�
ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరిఢవిల్లుతున్నది. రోడ్ల విస్తరణ జరగడం, పరిశ్రమలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుండడం, నీటి వనరులు అందుబాటులోకి రావడం, భూగర్భజలాలు ఉండడం వంటి అంశాలన్నీ పరిశ్�
‘రిడ్యూస్, రీసైకిల్, రీయూజ్' అనే ట్రిపుల్ అర్ మం త్రాన్ని విస్తృతంగా ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడే నగరాలు, పట్టణాల్లో మార్పు సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి శనివారాన్ని ర�
ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిలిచేలా కరీంనగర్ మానేరు తీరంలో నిర్మించిన తీగల వంతెన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవానికి యంత్రాంగం ఏర్పాటు చేస్తున
తెలంగాణలో విద్యుత్తు రంగం అద్భుతమైన ప్రగతి సాధించిందనడానికి లెక్కలే సమాధానం చెప్తాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగంపై దీర్ఘకాలిక, స్వల్పకాలిక, మధ్యకాలిక
రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ములుగు జిల్లాకు రానున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తెలిపారు. సో మవారం క�
తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అనూహ్యమైన ప్రగతిని సాధించింది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక వృద్ధి రేటు 11 శాతం కంటే ఎక్కువగా ఉన్నది. అంతే కాకుండా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో తె
మే నెలలో రెండు వారాల పాటు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం బ్రిటన్, అమెరికా పర్యటించినప్పుడు రాష్ర్టానికి పెట్టుబడులు వరదలా వచ్చాయి. అనేక దిగ్గజ కంపెనీలు తెలంగాణలో తమ ఆఫీసులు, ఫ్యాక్�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవస్థానానికి ఈ నెల 21న రానున్న మంత్రి కేటీఆర్ పర్యటనను ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు �
స్వరాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు విస్తృతంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ టీఎస్ ఐ-పాస్ను అందుబాటులోకి తేవడంతో అను
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో జరిగే వివిధ కార్యక్రమాలకు
KTR | ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు ఈ నెల 7న ములుగు జిల్లా పర్యటించనున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
KTR | హైదరాబాద్ : ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతోందని, ఈ రంగంలో ఎంతో పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీ హబ్లో ఐటీ శాఖ 9వ వార్షిక నివేదికను మంత్ర�
KTR | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారాలన్న, బాగుపడాలన్నా పౌరుల భాగస్వామ్యం తప్పనిసరి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్స