KTR | తెలంగాణ విద్యుత్ ప్రగతి నిత్య కోతల నుంచి నిరంతర వెలుగుల ప్రస్థానానికి చేరుకుందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ, విద్యుత్తు ర�
ఆకుపచ్చ కిరీటంతో దేశం ముందు తెలంగాణ మరోసారి ఠీవిగా నిలిచింది. హరితహారంతో అద్భుతాలు ఎలా చేయొచ్చో దేశానికి ప్రత్యక్షంగా చూపింది. అనతికాలంలోనే ‘హరిత’ ఫలాలను కండ్లకు కట్టింది.
స్వచ్ఛతలో మరోసారి మన బల్దియాలు మెరిశాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మేరీ లైఫ్ మేరా స్వచ్ఛ షహర్ కార్యక్రమంలో భా గంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన పోటీల్లో
KCR | సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని, మంత్రి కేటీఆర్ సీఎం కావాలని, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరోసారి గెలిచి ఉన్నత స్థానంలో ఉండాలని ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి 101 మందిరాల్లో ప్రత్యేక పూజలు చేసేందు
వ్యవసాయం దండుగ అన్నచోటనే పండుగ అయ్యిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నెర్రెలు బారిన ఈ నేల దశాబ్దిలోపే 2 కోట్ల ఎకరాల పచ్చని మాగాణం అయ్యిందంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగ
Odisha train accident | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైళ్ల ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 288కి చేరింది. 900 మందికి పైగా గాయాలయ్యాయి. స్థానిక దవాఖానల్లో చికిత్స పొందుతున్న వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస�
సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణలో సంక్షేమ యుగం కొనసాగుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గపరిధిలోని కొడంగల్, బొంరాస్పేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల
రైలు ప్రమాదంపై విపక్షాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. యాంటీ-కొలైజన్ పరికరాలు ఎందుకు పని చేయడం లేదని, వాటికి ఏమైందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒడిశా ప్రమాదం ఘోరమైన దుర్ఘటన అని, భవిష్య�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధిపై వార్షిక నివేదిక విడుదల కార్యక్రమం సోమవారానికి వాయిదా పడింది. ఒడిశా రైలు ప్రమాదం ఘటన కారణంగా ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి సోమవారానికి
KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ, రైతాంగాన్ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ �
తొమ్మిదేండ్లలోనే తెలంగాణ అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదని, అభివృద్ధి, సంక్షేమం లో యావత్తు దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ అనే మాట పెద్దగా వినిపించని సమయంలోనే తన సినిమాలో ప్రత్యేక తెలంగాణ పటాన్ని, పదిహేను అడుగుల బతుకుమ్మను పరిచయం చేసిన దర్శకుడు ఎన్. శంకర్. తొలిచిత్రం ‘ఎన్కౌంటర్'లో తెలంగాణ స్థితిగతులను ఆవిష్కరిం�