Telangana Decade Celebrations | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వెబ్సైట్ను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రా
తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన నాడు తమ పునాది నీళ్లు, నిధులు, నియామకాలని.. 9 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో వాటిని సాకారం చేసుకొన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉద్యమ ట్యాగ్లైన్లలో తెలంగాణ �
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన మరోమారు తెలంగాణకు పెట్టుబడుల వరదను పారించింది. కేవలం 15 రోజులలో రూ.36,000 కోట్ల ఎంవోయూలను కేటీఆర్ సాధించుకొచ్చారు.
KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 90 నుంచి 100 స్థానాల్లో బీఆర్ఎస్ ఈజీగా గెలుస�
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు కేటీఆర్ సవాల
Hyderabad | అంతర్జాతీయ కంపెనీలు భారత్లో పెట్టుబడులకు హైదరాబాద్నే తమ గమ్యస్థానంగా భావిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ బ్రిటన్, అమెరికాల్లో జరిపిన పర్యటనల సందర్భంగా పలు గ్లోబల్ దిగ్గజ సంస్థలు తె�
ఐటీ రంగంలో ప్రభుత్వం తొమ్మిదేండ్లలో దాదాపు రూ. 22,700 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించిం ది. రూ.4 లక్షల కోట్ల పైచిలుకు (50 బిలియన్ డాలర్ల) పెట్టుబడితో 23 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. ఐటీ రంగంలో తె
మనం ఏది అడిగినా నో డాటా అవైలేబుల్ అని సమాధానం ఇచ్చే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు.. ఇప్పుడు మీడియాను చూసి పరుగులు పెడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. రెజ్లర్ల అంశంపై స�
పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరులకు మరింత వేగంగా సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న వార్డు పాలన అమలుకు ముహూర్తం కుదిరింది.
అంబర్పేట నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట తదితర డివిజన్లలో ఉన్న బస్తీలు, కాలనీల�
2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన జరుగనున్న లోక్సభ స్థానాల (Lok sabha seats) డిలిమిటేషన్ (Delimitation) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు (South Indian states) తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మంత్రి కే తారక రామారావు (Minister KTR) అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముందుగా తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసిన తర్వాతే ఇక్కడ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. జూబ్లీహిల్స్ డివిజన్ బ�
: విద్యార్థుల వద్దకే వచ్చి ప్రముఖ సంస్థలు, కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం గొప్ప అవకాశమని, దానిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం గోషామహల్ నియోజకవర