పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జీహెచ్ఎంసీ సరికొత్త అడుగులు వేస్తున్నది. సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా వార్డు వ్యవస్థను అమలు చేస్తున్నది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న వార్డు పాలన కోసం ఇప్పటిక
ప్రపంచంలోని అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణకు ఒక వరం. కేసీఆర్ తన ఆలోచనలను ఆచరణలో పెట్టి రాష్ట్ర భవితవ్యాన్ని మార్చారు. గోదావరి నీటిని కాలువల ద్వారా తరలించడానికి ఉన్న పెద్ద అడ్డంకి భూమి ఎత్తు
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో జూన్ 1వ తేదీ నుంచి వార్డు పరిపాలన చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
ఔషధాల తయారీలో ప్రపంచ దిగ్గజం, ఫ్రాన్స్కు చెందిన సనోఫీ సంస్థ ప్రతినిధుల బృందం బుధవారం అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో బోస్టన్లో సమావేశమైంది.
Nikki Haley: యూఎన్ మాజీ అంబాసిడర్ నిక్కీ హెలీని మంత్రి కేటీఆర్ కలిశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. ఇండియా, అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాల గురించి చర్చించారు. హైదరాబాద్, తెలంగాణ గురించి మంత్రి కేటీ�
Telangana | భారత్లో టెక్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా అవతరించిన తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు పోటీపడుతున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్�
కాళేశ్వరం ప్రాజెక్టుపై అమెరికన్ సివిల్ సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్ ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు అని సంస్థ ప్రెసిడెంట్ మరియా సీ లెమన్ ప్రశంసించారు. కాళేశ్వ�
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతున్నది. గోదావరి జలాలు మానేటికి ఎదురెక్కనున్న శుభసమయం ఆసన్నమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-3లో భాగంగా చేపట్టిన 9వ ప్యాకేజీ పనులు సంపూర్ణమయ్యాయ�
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.276కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కోనారావుపేట మండలం మల్కపేట గ్రామంలో ప్యాకేజీ - 9లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న 3 టీఎంసీ సామర్థ్యం గల మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ సక్సెస్ అ�
నీరు పల్లమెరుగు నానుడిని తోసిరాజని పల్లం నుంచి మిట్టకు అంచెలంచెల జలారోహణ అద్భుత దృశ్యం. ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం. భూతల్లి దాహార్తి తీర్చిన అపర భగీరథం. కాళేశ్వరం తెలంగాణకు ఓ వరప్రదాయిని. సుజలవ
కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణ దశను మార్చిన వ్యక్తి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని, ఇందుకోసం ఆయన చేసిన పోరాటం అసామాన్యమైనదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తన ఆలోచనలు, కలలకు వాస్�
ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక బచ్చా అని రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 91 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ �
KTR | అగ్రరాజ్యం అమెరికాలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయగాథలను ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ వివరించారు. అమెరికా నెవాడా రాష్ట్రంలోని హెండర్సన్ జరుగుతున్న అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ASCE)- వర