వైద్య పరికరాల ఉత్పత్తి, హెల్త్కేర్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెడ్ట్రానిక్స్ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్నది. హైదరాబాద్లో ఆ సంస్థకు ఇప్పటికే ఉన్న రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర�
KTR | హైదరాబాద్లో మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. హైదరాబాద్ నగరంలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆక్యుజెన్ సంస్థ ప్రకటించింది. న్యూయార్క్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ �
Minister KTR: తెలంగాణ పరిశ్రమల విధానాలు ప్రగతిశీల మార్గంలో ఉన్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆయన న్యూయార్క్లో జరిగిన ఇన్వెస్టర్ రౌండ్టేబుల్ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ సమావేశాన్ని కౌన్సులేట్
మెడికల్ డివైజెస్ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్ అయిన మెడ్ట్రానిక్స్ (Medtronic's) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు రూ.3 వేల కోట్లతో హైదరాబాద్లో (Hyderabad) మెడికల్ డివైజెస్ ఆర్ అండ్ డీ �
‘ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని’ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘంటాపథంగా చెప్పినమాట అక్షరాల నిజం. ఆ దిశగానే అంకుర సంస్థలకు అనుకూల వాతావరణం నెలకొల్పడానికి ప్రభు
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు మన దేశానికి చెందిన పలువురు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు.
Minister KTR | న్యూయార్క్ : న్యూయార్క్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో డిస్కవరీ ప్రతినిధులు భేటీ అయ్యారు. టెలివిజన్, చలనచిత్రం, స్ట్రీమింగ్, గేమింగ్లో విభిన్నమైన కంటెంట్, బ్రాండ్లు, ఫ్రాంచై
Minister KTR: యూకేలో ఎన్ఆర్ఐ నేత రత్నాకర్ ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆ ఫ్యామిలీతో సరదగా గడిపారు. రత్నాకర్ కుమారుడిని తన భుజాలపై ఎత్తుకుని ఆడించారు. ఆ పిల్లోడిని నిద్రపుచ్చే ప్రయత్నం చేశారు. ఎ�
Minister KTR: డ్రైవర్లెస్ ట్రాక్టర్ను కిట్స్ కాలేజీ డెవలప్ చేసింది. వరంగల్కు చెందిన కాలేజీ తయారు చేసిన ఆ ట్రాక్టర్ వీడియోను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆ ట్రాక్టర్ తనను ఎంతగ�
తెలంగాణ సాధించిన జల విజయగాథలను ప్రపంచ వేదికపై చాటేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
పారిశ్రామికంగా రంగారెడ్డి జిల్లా ఏటేటా పురోగతిని సాధిస్తూ పరిశ్రమల ఖిల్లాగా మారుతున్నది. ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పారిశ్రామిక అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. ఔత్సాహిక పారిశ్రామిక వ�
పర్యావరణహిత గ్రీన్ ఎనర్జీలో భాగంగా ఉమ్మడి జిల్లాలోనే మొదటిసారిగా రాజన్న గోశాలలో బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటవుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో 31.60 లక్షల వీటీడీఏ నిధులతో తిప్పాపూర్లో నిర్మాణమ�