KTR | తాగు, సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతమైన విజయాలను తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అమెరికా వేదికగా సోమవారం రాత్రి ఆవిష్కరించనున్నారు. ప్రపంచం అబ్బురపడేలా అతితక్కువ సమయంల�
KTR | అమెరికాలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పర్యటన బిజీబిజీగా సాగుతున్నది. అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆయనతో సమావేశమవుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
మరో అంతర్జాతీయ సంస్థ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. టెక్నాలజీ రంగంలో వినియోగదారులకు వినూత్న సేవలందించడంలో దిగ్గజ సంస్థగా పేరుగాంచిన బైన్ క్యాపిటల్కు చెందిన వీఎక్స్ఐ గ్లోబల్ సొల�
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని కొదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది కేంద్రం అమలు చేస్తున్న ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ ఆస్యూరెన్స్ స్టాండర్స్)కు ఎంపిక కోసం రాత్రింబవళ్లు శ్రమించారు. జిల్�
వాల్యూపిచ్ అనేది బాంబేలో 2006లో స్థాపించబడింది. ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన చెన్నమాదవుని వెంకట రమణ, ఆయన భార్య కిరణ్ మృదుల బెల్లంపల్లి వాస్తవ్యులు. కరోనా 2020 ఫస్ట్ లాక్డౌన్లో ఇక్కడికి వచ్చారు. అలా ఇక్క
రోజురోజుకూ మారిపోతున్న సాంకేతికతతో వ్యవసాయరంగంలోనూ అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ఎద్దు, నాగలినే నమ్ముకొన్న రైతులు.. నేడు ట్రాక్టర్ లేకుండా వ్యవసాయం చేయలేని పరిస్థితి వచ్చింది.
వరంగల్ కేఎంసీలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికో ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన విధంగా ప్రీతి సోదరి పూజకు హె�
Alliant Group: కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అలియంట్ గ్రూపు .. హైదరాబాద్లో సెంటర్ను ఓపెన్ చేయనున్నది. ఆ కంపెనీ దాదాపు 9 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) అమెరికా పర్యటన కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక విధానం, అందిస్తున్న ప్రోత్సాహంతో ఇప్పటికే ప్రపంచ దిగ్గజ �
ప్రపంచ దిగ్గజ బయోటెక్నాలజీ కంపెనీ ‘జెనెసిస్' తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్నది. ఇప్పటికే హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో దాదాపు 415 కోట్లు పెట్టుబడి పెట్టిన ఆ కంపెనీ మరో 497 కోట్ల అదనపు ఇన్వెస్ట్మెం�
ECLAT Health Solutions: కరీంనగర్లో ఈసీఎల్ఏటీ సంస్థ హెల్త్కేర్ సెంటర్ను ప్రారంభించనున్నది. వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో 3ఎం, ఈసీఎల్ఏటీ అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ
Minister KTR: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ డిఫెన్స్ కంపెనీలు ఆ మీటింగ్కు హాజర�
ZapCom Group: జాప్కామ్ గ్రూపు తన సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నది. వాషింగ్టన్ డీసీలో ఆ కంపెనీ సీఈవోతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్లో తొలుత 500 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఆ తర్వాత �