ప్రపంచం నలుమూలల నుంచి తెలంగాణకు పెట్టుబడులను తీసుకురావటంలో తనకు తానే సాటి అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి నిరూపించారు. ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి దిగ్గజ కంపెనీల నాయకత్వాలతో వరుస సమ
‘ది కేరళ స్టోరీ’ సినిమా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ఓటర్లపై ప్రభావం చూపించడంలో విఫలమైందని, అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపబోవని ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నా�
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చేపట్టిన మంత్రి కేటీఆర్ యూ కే పర్యటన విజయవంతంగా ప్రారంభమైం ది. హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసేందుకు లండన్ స్టాక్ ఎక్�
‘మీరు వట్టి మాటలు చెప్తారు. మేము అభివృద్ధి చేస్తాం. చేతనైతే ప్రజలకు మంచి చేయండి. చేసే వాళ్ల కు అడ్డుపడకండి’ అని రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు.
చారిత్రక నగరం ఓరుగల్లు ప్రజల కొంగు బంగారమైన భద్రకాళీ అమ్మవారికి మాడ వీధుల హారాన్ని అలంకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కాకతీయుల కాలం నాటి భద్రకాళి గుడి చుట్టూ మాడవీధులు, ప్రాకారం, న�
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకం తొలి విడత పనులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రధాన రహదారుల నిర్వహణలో భాగంగా 525 విభాగాలుగా విభజించి తొలి విడతగా 811.958 కిలోమీటర్ల రహదారిని ప్రై�
KTR | తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి వ్యవసాయం, ఐటీ నుంచి మొదలుకొని అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధ్యమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. లండన్లోని భారత హై కమిషన�
Minister KTR | లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ పీఎల్సీ (LSEG) హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. బ్యాకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగానికి సం
ఇటీవల సరూర్ నగర్ స్టేడియంలో టూరిస్టుల గోల చూసినం మనమందరం. ‘రండి, చూడండి, నేర్చుకోండి’ అంటూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన సూచన వారికి పనికొచ్చి ఉంటది. భేషజాల వల్ల తెలంగాణ గొప్పతనం రాజకీయ నాయకులు పైకి చెప్పరుగా�
రాష్ట్ర సర్కారు భగీరథ ప్రయత్నం ఫలించింది. మూలవాగు, మానేరు పరివాహక గ్రామాల దశాబ్దాల నాటి సాగునీటి స్వప్నం నెరవేరింది. వృథాగా పోతున్న జలాలకు అడ్డుకట్ట వేసి, సాగునీరందించాలని ఇక్కడి రైతులు దశాబ్దాలుగా డిమ�
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఏ మాత్రం లేకపోయినా సీఎం కేసీఆర్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. గురువారం వరంగల్ తూర్పు నియోజ
ఆదిలాబాద్ పట్టణ పరిధిలో రూ.55 కోట్లతో నూతన కలెక్టరేట్, రూ.40 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణ భూమిపూజకు మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు.
కొంగరకలాన్ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15వ తేదీన ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేయనున్నారు. రూ.1656 కోట్లతో 196ఎకరాల్లో ఈ �