దేశ వ్యవసాయ రంగ చరిత్రలో రైతుబంధు పథకం శాశ్వతంగా నిలిచిపోతుందని పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రైతుబంధు పథకం ప్రారంభించి ఐదేండ్లు పూర్తయిన సందర్భం గా రాష్ట్ర రైతాంగానికి బుధవారం ఆయన శుభా
KTR | దేశ వ్యవసాయరంగ చరిత్రలో రైతుబంధు శాశ్వతంగా నిలిచిపోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు పథకం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన స
టీ హబ్ వేదికగా మంగళవారం జరిగిన రోబోటిక్ ప్రేమ్ వర్క్ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుమారు 10 రకాల రోబోలు సందడి చేశాయి. అతిథులకు ఆహ్వానం పలకడం, చేతిలో రోబో ఫ్రేమ్ వర్క్ పత్రాలను తీసుకువచ్చి
గోడలపై అందమైన ఆట బొమ్మలు, పిల్లల చిత్రాలు చూసి కార్పొరేట్ ప్లేస్కూల్ అనుకుంటున్నారా..? అయితే మీరు పొరపడినట్టే! ఇది నామాపూర్లోని అంగన్వాడీ కేంద్రం.. చిన్నారులు, గర్భిణులు, తల్లీబిడ్డల సంరక్షణ కేంద్రాల�
0 కోట్లతో వేములవాడ పట్టణంతో పాటు ఆలయ అభివృద్ధి పనులకు జూన్ మొదటి వారంలో మంత్రి కేటీఆర్తో శంకుస్థాపన చేయించి, ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలి�
‘రామగుండం ప్రజల సేవ కోసమే ఈ జీవితం. నా చివరి శ్వాస వరకు వారి వెంటే ఉంట. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుత’ అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చి రామగుండం నవ నిర్మాణ సభన�
‘రోడ్డున పోయే దానయ్యలు.. అప్పుడప్పుడు వచ్చే పొలిటికల్ టూరిస్టులు కొట్టే డైలాగులకు మోసపోతే గోసపడేది మీరే. మంచి ముఖ్యమంత్రి... హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలపాలని చిత్తశుద్ధితో మమ్మల్ని అందరినీ నడిపించే అ
పురపాలక, ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన బెల్లంపల్లి యువతలో జోష్ నింపింది. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపైనే దృష్టి కేంద్రీకరించిన మంత్రి వరాలు కురిపించారు.
సుడిగాలి పర్యటనల్లో ఉన్నప్పుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్న సమయంలో తదుపరి కార్యక్రమం గురించి ప్రిపేర్ కావడానికి కొద్ది సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
నియోజకవర్గంలోని మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని మంగళవారం ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు.
KTR | హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరం అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేటలోని ధనియాలగుట్టలో అధునాతన సౌకర్యాలతో ని�
KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత వారం రోజుల నుంచి బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తీరిక ల�
KTR | మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు తీసుకొస్తానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పసుపు రైతులకు రాసిచ్చిన బాండ�