Jagadish Reddy | హైదరాబాద్ : ఎన్ఆర్ఐ ఐశ్వర్య రెడ్డి మృతిపట్ల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐశ్వర్య రెడ్డి పార్థివదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు మంత్రి కేటీఆర్తో
మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. దేవాపూర్లోని ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు మంత్రులు ఇద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీతో కలిసి భూమిపూజ చేశారు.
కాంగ్రెస్ మెడలు వంచి తాము సాధించుకున్న తెలంగాణ వెలుగుల ప్రస్థానాన్ని ప్రియాంకగాంధీ స్వయంగా తెలుసుకోవాలని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామానికి సోమవారం ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారు. దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీకి సంబంధించి ప్లాంట్ విస్తరణ కోసం పునాది రాయి వేయనున్నారు.
ఆధునిక హంగులు, సకల సౌకర్యాలు, బ్రాంచ్ల వారీగా ప్రత్యేక గదులు, నేర విచారణకు కమాండ్ కంట్రోల్ సెంటర్లు, సీడీఆర్(కాల్ డిటెల్ రికార్డు) సెంటర్, ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం విభాగాలు.. ఇలా అత్యున్నత ప్రమా
రామగుండం పోలీస్ పాలనా భవనం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ, మంత్రి కేటీఆర్, రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి, ఎమ్మెల్యే చందర్ సహకారంతో 38.50కోట్ల వ్యయంతో 29 ఎకరాల్లో రూపుదిద్ద�
నాడు వలసలు, కరువుకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న మహబూబ్నగర్ జిల్లా.. నేడు నీటిపారుదల సౌకర్యం, పచ్చని పంటలకు పర్యాయపదంగా మారిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో నిమ్న వర్గాల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. సామాజిక, ఆర్థిక అసమానతలను రూపు మాపేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నది.
KTR | పెద్దపల్లి : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుడం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్ర పోలీసు హౌసింగ్బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం ఎమ్మెల్యే కోర�
KTR | హైదరాబాద్ : రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొడుతున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం పలుకుతుంది
శ్రియా శరణ్, శర్మన్ జోషి, ప్రకాష్రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్'. పాపారావు బియ్యాల దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ భాషల్లో యామిని ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఇళయరాజా సంగీ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు జిల్లాలో సీఎం కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో కొత్త చరిత్ర సృష్టించామని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ వచ్చినంక పాలమూరులో ఏం మా