ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) మహబూబ్నగర్లో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్ను (IT Corridor) మంత్రి శ్రీనివాస్ గౌడ్తో (Minister Srinivas goud) కలిసి ప్రారంభించా�
సంక్రాంతి వేడుకల సందర్భంగా అరూరి గట్టుమట్టు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్యర్యంలో కేసీఆర్ ప్రీమియర్ లీగ్-2023 క్రికెట్ పోటీలు నిర్వహించగా ప్రథమ బహుమతి 65వ డివిజన్ మధు తండా, ద్వితీయ బహుమతి హసన్పర్తి మండలంల
జీడబ్ల్యూఎంసీ ద్వారా రూపొందించిన ప్రగతి నివేదికను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్విప్ వినయ్భాసర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు డాక్టర్
యువత ఉద్యోగాల కోసం వెంపర్లాడే పరిస్థితి కాకుండా ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అ
మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ హనుమకొండ పార్టీ కార్యాలయాన్ని పండుగ వాతావరణంలో శుక్రవారం ప్రారంభించారు. వరంగల్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ముందుగా హనుమకొండ బాలసముంద్రంలో నిర్మించిన హనుమకొండ
జెన్ప్యాక్ట్, హెచ్ఆర్హెచ్ నెక్స్, హెక్సాడ్, ఎల్టీఐ మైండ్ ట్రీ ఐటీ కంపెనీల ద్వారా వరంగల్కు 2 వేల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. యువతకు సొంతూరులో ఉద్యోగం చేయడం స�
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో వరంగల్కు వేలాది కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేసిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కాజీపేటలోని సెయింట్�
యువతలోనేకాకుండా గవర్నెన్స్లోనూ ఇన్నోవేషన్ రావాలని, త్రీ ఐ నినాదంతో ముందుకెళ్తేనే దేశాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండలోని కాకతీయ ఇన్స్ట�
జమ్ము కశ్మీర్లో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెం దిన జవాన్ పబ్బల్ల అనిల్ మృతి చెందడంపై శుక్రవారం మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్త�
2014కు ముందు ఎట్లుండే హుస్నాబాద్.. ఇవ్వాళ ఎట్లయ్యింది. తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండెనో ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి’.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శా�
అభివృద్ధి ప్రదాత, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శనివారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. సుమా రు రూ.100కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రు లు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ ప్రారంభించనున్నార
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ముందు రకరకాల కారణాలతో నెత్తురు పారిన తెలంగాణలో ఇప్పుడు నీళ్లు పారుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. పొలాలకు సాగునీళ్లు పారు�
నగరంలోని పౌరులకు మరింత చేరువగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేలా వార్డు స్థాయిలో అధికార వికేంద్రకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం జీహెచ్ఎంసీకి సంబంధించిన ఫిర్య�
KTR | పచ్చని పంటల తెలంగాణ కావాల్నా..? మతం మంటల్లో నలిగిపోయే తెలంగాణ కావాలో ఆలోచన చేయాలని ప్రజలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా ఖాజీపేటలో జర