KTR | హైదరాబాద్ : ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఓ సందేశం ఇచ్చారు. నాడు జలదృశ్యం.. నేడు ఢిల్లీలో అద్వితీయ దృశ్
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్( NQAS Certificate) సర్టిఫికెట్ వచ్చింది.
KTR | హైదరాబాద్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు ఈ ఏడాది జూన్ 27 నుంచి 29వ తేదీ వరకు జ�
KTR | న్యూఢిల్లీ : ఢిల్లీ బీఆర్ఎస్ భవన్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్కు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇక భవనంలో
తమకు అదనపు వేతనాల పెంపు ముఖ్యమంత్రి కేసీఆర్కే సాధ్యమైందని పారిశుధ్య కార్మికులు పేర్కొన్నారు. తమపై ఆయన చూపిన ప్రేమాభిమానాలను ఎన్నటికీ మర్చిపోలేమని, ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు.
హైదరాబాద్ మహానగరంలో పరిపాలనను పౌరులకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో వార్డు పాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 వార్డుల్లో 150 వార్డు ఆఫీసులను నెలాఖరులోగా ఏర
స్వరాష్ట్రంలో రామగుండం నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. అంతర్గాంలో ఇండస్ట్రియల్, రామగుండంలో ఐటీ పార్కుల శంకుస్థాపన, పలు అభివృద్ధి పనుల ప
శాంతిభద్రతల పరిరక్షణకు విశేషంగా కృషిచేస్తున్న సిరిసిల్ల పోలీస్శాఖ, మహిళలకు అభయం ఇస్తున్నది. అత్యవసర సమయాల్లో ఆటోలు, క్యాబ్ల్లో ప్రయాణించే వారి భద్రతకు భరోసా కల్పించేందుకు సాంకేతిక అస్ర్తాన్ని ప్రయ�
రైతులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కపట ప్రేమ చూపిస్తున్నారని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రా వు మండిపడ్డారు. అన్నదాతలపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం అందిస్తున్న పది వేలకు మరో పది వేల�
నగరానికి మంత్రి కేటీఆర్ వస్తున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. బుధవారం హంటర�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. బు�
Telangana | హైదరాబాద్ : భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే స్వీడన్ కంపెనీలకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టు
Minister KTR | తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఈ నెల 5న వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
ఉచితాలు దేశానికి మంచిది కాదంటూనే పాలు, పెరుగు, వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ ప్రకటించడంపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకర�