ఈ కామర్స్ రంగం మానవ జీవితాన్ని అత్యంత ప్రభావితం చేస్తూ వేగంగా దూసుకుపోతున్నదని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పుస్తక విక్రయాలు, ఎఫ్ అండ్ జీ సహా అన్ని రంగాల్లో భౌతిక విక్రయాల
సమాజంలో అణగారిన వర్గాల ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో సమర్థవంతమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయగల, స్థితప్రజ్ఞత కలిగిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎక్సైజ్�
“రాష్ట్ర ప్రభుత్వం మీతోనే ఉన్నది. ఆందోళన వద్దు. అండగా ఉంటం. ధైర్యంగా ఉండండి. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై అధికారులు సర్వే చేస్తున్నరు. నష్టపోతే ఎకరానికి 10 వేల పరిహారం అందిస్తం.
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదుగుతున్నాయి. సర్కారు విద్య కార్పొరేట్ స్థాయిలో ఉండాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్నది. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందు�
గ్రామాల్లో పొద్దున ఊరు నిద్ర లేవక ముందే పల్లె, పట్టణాల్లో పారిశుధ్య సిబ్బంది విధులు మొదలవుతాయి. రోడ్లు, మురుగు కాలువలు శుభ్రం చేస్తూ, నిత్యం దుర్గంధాన్ని భరిస్తూ కనిపిస్తుంటారు.
నగరం విస్తరిస్తున్న కొద్దీ దహన సంస్కారాలు చేసేందుకు స్థలం కొరత వేధిస్తున్నది. ఇక ఉపాధి, చదువులు, ఇతర అవసరాల కోసం వచ్చే కుటుంబాల్లోని వ్యక్తులు చనిపోతే అంతిమ సంస్కారాల నిర్వహణకు అనేక ఇబ్బందులు ఎదురవుతున�
Minister KTR | రాజన్న సిరిసిల్ల : రైతులు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గోపాలపల్లిలో క్షే�
KTR | సంగారెడ్డిలో ఫ్లిప్ కార్ట్ ఫుల్ ఫీల్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు ఆ యాజమాన్యానికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి కల్ప�
రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన భవనాన్ని ఈ నెల 8న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. సీపీ రెమో రాజేశ్వరితో కలిసి కోలేటి స�
ఇది తొమ్మిదేండ్లలో మారిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖచిత్రం. సీఎం కేసీఆర్ జల సంకల్పం, మంత్రి కేటీఆర్ చొరవతో అనతికాలంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా పచ్చని మాగాణానికి కేరాఫ్గా మారిపోయింది. ప్రాజెక్టుల న�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. రాజీవ్నగర్ శివారులోని మినీస్టేడియంలో ఉదయం 11 గంటలకు పోలీస్ క్రీడా పోటీల ముగింపు కార
కార్మికుల సంక్షేమ పథకాలపై ఎక్కువ మందికి అవగాహన కలిగించేలా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
కాజీపేట పట్టణంలోని సెయింట్ గ్యాబ్రియల్ పాఠశాల మైదానంలో ఈ నెల 5న యాభై వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించే భారీ బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరు కానున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భ�