వచ్చే నెల అమెరికాలో నిర్వహించే కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి వెళ్తున్న మహేశ్వరం మాడల్ స్కూల్ విద్యార్థులను మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అభినందించారు. శుక్రవారం మంత్రి సబితాఇంద్రారెడ్డి కుమా
పరిశ్రమలు హైదరాబాద్కే పరిమితం కాకూడదని, రాష్ట్రంలోని పల్లెల్లోనూ పరిశ్రమలు స్థాపించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆంత్రప్రెన్యూర్లు రూరల్ తెలంగాణలో పరిశ్రమలు నెలకొ
తెలంగాణలో ఐటీ విస్తరణ అద్భుతంగా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో విస్తరణకు సీఎం కేసీఆర్ ప్రభుత�
వచ్చే నెల 5వ తేదీన మంత్రి కేటీఆర్ నగరానికి వస్తున్నారని, పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు.
రాబోయే రోజుల్లో ప్రపంచ ఆకలితీర్చేందుకు భారత్ కేంద్ర బిందువుగా నిలుస్తుందని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగం మీద దృష్టిపెట్టిన వారికి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డ�
Wrestlers Protest | లైంగిక వేధింపులపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రెజ్లర్లకు తెలంగ
KTR | హైదరాబాద్ : రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో టెక్స్టైల్ శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టెక్స్టైల్ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలపైన, వాటి అమల�
Telangana | అమెరికాలోని న్యూజెర్సీలో ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా అమెరికా సెనెటర్ (న్యూజెర్సీ ) కోరి బుకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహేష్ బిగాల మాట్లాడుతూ.. కేసీఆర్ ఆధ్వర్యంలో �
తాను సాగునీటి కష్టాలు చూస్తూ పెరిగానని, తెలంగాణలో నేడు సీఎం కేసీఆర్ కృషితోనే బంగారు పంటలు పండుతున్నాయని ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధు తెలిపారు. మంత్రి కేటీఆర్ ఐటీకి బ్రాండ్ అ
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో గురువారం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. దాదాపు 300 మంది ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్ట�
నాటి జలదృశ్యం నుంచి నేటి సుజల దృశ్యం వరకు బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానం అనన్యసామాన్యంగా, అప్రతిహతంగా దూసుకుపోతున్నదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఇదంతా సమర్థవంతమైన సీ
ఇప్పటికైనా వ్యవసాయాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానించే చర్యలను మొదలుపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు డ
బీఆర్ఎస్ ఆవిర్భావ దిన్సోతవం సందర్భంగా తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెదక్ జిల్లాకు చెందిన ఆర్టిస్ట్ డానియెల్ రూపొందించిన సీఎం కేసీఆర్ చిత్రపటా�
BRS delegates meet | దేశంలో పరిపాలన అధ్వాన్నంగా ఉన్నదని, ఇతర దేశాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే భారతదేశం మాత్రం పాలకుల వైఫల్యంవల్ల అభివృద్ధిలో వెనుకబడిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు.