Minister KTR | కొత్తగా నిర్మించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 8న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట�
Neera Cafe | హైదరాబాద్ : హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ను ఈ నెల 3వ తేదీన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కలిసి ప్రారంభించనున్నారు.
స్వరాష్ట్రంలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. చరిత్రలో నిలిచిపోయేలా అత్యాధునిక వసతులతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు.
ఈ ఆదివారం సాయంత్రం నగర వాసులకే కాదు రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రత్యేకం. కొత్త సచివాలయం ప్రారంభం కావడంతో దాన్ని చూసేందుకు నగర వాసులు భారీ సంఖ్యలో తరలిరావడంతో హుస్సేన్సాగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో సందడి న�
కాంట్రాక్ట్ ఉద్యోగులకు సర్కారు తీపి కబురు అందించింది. నూతన సచివాలయం ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమబద్ధీకరణ ఫైల్పై తొలిసంతకం చేయడంతో 23ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.
ప్రపంచ కార్మికదినోత్సవం సందర్భంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేయనున్నది. సోమవారం రవీంద్రభారతిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమ�
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయాన్ని (Secretariat) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు. తర్వాత మంత్రులు తమ చాంబర్లలో ఆసీనులయ్యారు. సంబంధిత ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. మంత్రి కే
సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మే ఒకటి నుంచి నిర్వహించనున్న కార్మిక సంక్షేమ మాసోత్సవాల సందర్భంగా శనివారం హనుమకొండ సుబేదారి రెవెన్యూకాలనీలోని తెలంగాణ భవన
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకాన్ని, కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా దానివల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఒక సమస్యను పరిష్కరించాలని భావించినప్పుడు.. దానిపై లోతుగా అధ్యయనం, సుదీర్ఘ మేధోమథనం చేసి ఏమేమి ఫలితాలు రాబ�
పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. గత తొమ్మిదేండ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రక్షణశాఖ సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
సంప్రదాయ బద్ధంగా అనాదిగా గీత కార్మికులు తమ వృత్తిని కొనసాగిస్తూ నిరంతరం ప్రమాదాలతో వందిలాది మంది మృత్యువాత పడుతున్న గీత కార్మికుల మరణాలను నివారించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు
రాజన్నసిరిసిల్ల కేంద్రాన్ని ఆనుకొని ఉన్న తంగళ్లపల్లి ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో విరివిగా నిధులు మంజూరుకావడంతో సరికొత్తగా రూపుదిద్దుకున్నది. చీర్లవంచ, చింతలఠాణా శివారులో ఆక్