BRS Plenary | మెరుగైన మౌలిక వసతుల కల్పనే దేశాభివృద్ధికి సోపానమని, ప్రపంచంతో పోలిస్తే మనదేశంలో మౌలిక వసతుల కల్పన ఆశించిన జరుగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస
BRS delegates meet | తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ జరిగింది. ఈ సభలో మంత్రి కేటీఆర్ పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. వాటిలో దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన తీర
BRS delegates meet | సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరుగుతున్న బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో మంత్రి కేటీఆర్ పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. వాటిలో దేశంలో కరెంటు కోతకు సంబంధించిన తీర్మానంలోని అంశాలు ఈ విధంగ�
Minister KTR | తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధులు సభ జరిగింది. ఆ సభలో మంత్రి కేటీఆర్ పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాల్లో దేశంలో తాగు, సాగు నీటికి సంబంధించిన తీర్మానం కూడా ఉం
తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ కొనసాగుతున్నది. పార్టీ ప్రతినిధులు పలు తీర్మానాలపై చర్చించి, ఆమోదం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్ర
నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి (BRS) అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) పార్టీ ఆవిర్భావ దినోత్సవ (Formation day) శుభాకాంక్షలు తెలిపారు
దక్షిణాదిలో హ్యాట్రిక్ సాధించిన ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు రికార్డు సాధించడం పక్కా అని, ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,
చేతికి వచ్చిన పంట రాళ్లపాలైంది. కోతకచ్చిన పొలంలోనే నేలవాలింది. మామిడి దెబ్బతిన్నది. రైతుల శ్రమంతా నీళ్లపాలైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే దయనీయ పరిస్థితి. అకాల వర్షాలు, వడగండ్లు రైతన్నకు అపార నష్టాన్ని కల�
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ సూచనల మేరకు జాగ్రత్తలు తీ
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు నేపథ్యంలో రైతులకు (Farmers) ప్రభుత్వం అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారకరామారావు (Minister KTR) తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్ష�
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీని ప్రజ లు బండకేసి కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. 2001 లో తెలంగాణలో గులాబీజెండా ఎగిరి విప్లవం పుట్టి స