రాష్ట్ర రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకేరోజు రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించి తెలంగాణలో తనకు పోటీయే లేదని మ�
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారత రాష్ట్ర సమితి ప్రతినిధుల సభలు సంబురంగా సాగాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ ప్రకారం సాగిన సభలు ఎంతో ఆకట్టుకున్నాయి.
ఊరూరా గులాబీ జెండా రెపరెపలాడింది. జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జెండాలను గ్రామ, మండల శాఖల అధ్యక్షులు, స్థా�
కేసీఆర్ (CM KCR) కాలి గోటికి కూడా సరిపోయే నాయకుడు ప్రతిపక్షాల్లో లేరని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఒకరు మెదడు లేని బంటి.. ఇంకొకరు పార్టీలు మారే చంటి.. వాళ్లా ప్రతిపక్షమని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో త�
ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్..తెలంగాణలో ఏర్పాటు చేయతలపెట్టిన ప్లాంట్ పనులను వేగవంతం చేసింది. రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్లో ఏర్పాటు చేయనున్న ప్లాంట్కు వచ్చే నెల 15న భూమి పూజ చేయనున్నారు. సుమార
BRS | రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించనున్నది. ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఎన్నికల సంవత్�
తెలంగాణ సాధించిన విజయాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? తెలంగాణ పంచాయతీలు సాధిస్తున్న అవార్డులు, తలసరి ఆదాయం 166 శాతం పెరగడం మా సమర్థతకు నిదర్శనం కాదా? అని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ప్�
భవిష్యత్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని, ఆర్టీసీ, ప్రైవేట్ వెహికల్స్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. స
దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) తయారీకి తెలంగాణ అడ్డాగా మారనున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె. తారక రామారావు అన్నారు. ప్రపంచమంతటా విద్యుత్తు ఆధారిత వాహనాలకు ఉజ్వల భవిష్యత్తు �
బీఆర్ఎస్ జెండా పండుగ, నియోజకవర్గస్థాయి ప్రతినిధుల సభలను పురస్కరించుకుని వాడవాడనా పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ జెండాల ఆవిష్కరణ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు జెండా గద్దెలను సిద్ధం చేశారు. గతంలో నిర్మ
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్లీనరీలను నిర్వహించనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మం�
సమిష్టిగా కృషిచేస్తే ఏదైనా సాధించవచ్చని దేశానికి తెలంగాణ చూపించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘దేశంలో 3 శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ కేంద్రం ప్రకటించిన 30 శాతం అవార్డులను గెలుచుకున్నది. అదే త�
KTR | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న తెలంగాణ పల్లె ప్రగతి( Telangana Palle Pragathi ) కార్యక్రమంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలో 3 శాతం జనాభా �
BRS Party | బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 27న విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 27న తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించన�