రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుకు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. జూన్ 7,8 న దుబాయ్లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్షోకి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకు
ఆత్మీయ సమ్మేళనాలతో ప్రతి కార్యకర్తకూ చేరువవుతున్న గులాబీ జెండా, మరోసారి ప్రతి గుండెనూ తట్టబోతున్నది. ఈ నెల 27న భారత రాష్ట్ర సమితి ఆవిర్భావోత్సవాన్ని పురస్కరించుకొని.. రెండు రోజుల ముందే బీఆర్ఎస్ పండుగక�
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. పారిశ్రామిక వేతలను ప్రోత్సహించేందుకు పన్ను రాయితీలు కల్పిస్తున్నది. ‘మేకిన్ తెలంగాణ’ అని పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు పెట్టేందుక�
Mahabubnagar IT Park | మహబూబ్నగర్ : పాలమూరులో నూతనంగా నిర్మించిన ఐటీ పార్కులో వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. దివిటిపల్లి
Minister Talasani | దేశంలో గాని, రాష్ట్రంలో గాని అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్, సీఎం కేసీఆర్(CM KCR)తోనే సాధ్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.
ముఖ్యమంత్రి ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక పథకం (సీఎంఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్) లబ్ధిదారులకు ఈ నెల 24న రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా యూనిట్లను పంపిణీ చేయనున్నట్టు గిరిజన సంక్షేమశా
Hyderabad | లండన్లోని ఓ బీచ్లో నగరానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కె.శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతుల ఏకకై కుమార్తె కె.సాయి తేజస్విని రెడ్డి ఆ�
పాలమూరు జి ల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ టవ ర్ నిర్మాణం పూర్తి కావడంతో మే 6న మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తున్నట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించా రు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాల
ఆ ఇద్దరు విద్యార్థినుల అవగాహన కొత్త విజ్ఞానానికి తెరతీసింది. వారి పట్టుదలకు వీహబ్ ముచ్చటపడింది. ఆ బాలికల కృషికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఫిదా అయ్యారు. డిజిటల్ అక్షరాస్యత, ఉపాధి నైపుణ్య శిక్షణ, సైబర్
మహీంద్రా అండ్ మహీంద్రా.. తాజాగా ఈవీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధమైంది. ఇందుకోసం జహీరాబాద్లో ఉన్న ట్రాక్టర్ల తయారీ కేంద్రంలో ఎలక్ట్రికల్ బ్యాటరీ తయారీ యూనిట్ను నెలకొల్పబోతున్నద�
Hyderabad | నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో హైదరాబాద్ నగర జీవ వైవిధ్య సూచీ (సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్)ను ఆయన విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో ప్రత్యేకంగ�
CM KCR | ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదిగి సమాజానికి గొప్పగా సేవ చేయాలని తమ మనుమడు హిమాన్షురావును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దంపతులు ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు �
మురికివాడలు లేని నగరంగా వరంగల్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని, గుడిసెకాలనీలను స్మార్ట్ స్ట్రీట్స్ గా మార్చుతామని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
తన స్వగ్రామం రాగినేడు గ్రామంలో నిర్మించిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవానికి రావాలని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మంత్రి కేటీఆర్ను ఆహ్వానించారు. ఈ మ�