సీఎం కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన 12 వ తరగతిని పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. కమ్యూనిటీ యాక్ట
పల్లెప్రగతి విజయం, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతోనే జాతీయస్థాయిలో తెలంగాణ పల్లెలకు 13 అవార్డులు దక్కాయని ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.
KTR | హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరం జీవవైవిధ్యంలో గణనీయమైన వృద్ధిని సాధించిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం, పట్టణ ప్రకృతి వనాలు, నీటి వనరులు, అడవుల �
Himanshu Rao | హైదరాబాద్ : ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా ఎదగాలని, సమాజానికి గొప్పగా సేవ చేయాలని, 12వ తరగతి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న తమ మనుమడు హిమాన్షు రావును ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అభినందిం�
KTR | హైదరాబాద్ : హైదరాబాద్ విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉందని.. దేశంలోని ప్రజలు అంతా తమ ఇంట్లో ఉన్నట్లు భావిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గత తొమ్మిదేండ్లలో సాంకేత
KTR | హైదరాబాద్ : జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. ప్రజోపయోగ కార్యక్రమాల అమలులో దేశంలోని ఇతర రాష్ర్టాల కన్నా తెలంగాణ ముందంజలో ఉన్నట్టు మరోసారి వెల్లడైంది. మొత్తం 46 అవార్డుల్లో తెలంగ
సిరిసిల్ల పట్టణంలో రెండెకరాల స్థలంలో గిరిజన భవన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు వెల్లడించారు. గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా త్వరలోనే భవన ని�
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేట మండలం లో సోమవారం పర్యటించారు. హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు ఉదయం 11.36 గంటలకు చేరుకున్న ఆయన, ఇచ్చిన మాట ప్రకా రం యాదవుల కులదైవం బీరప్ప �
‘ఆదివాసీ గిరిజనులకు స్వరాష్ట్రంలో పెద్దపీట వేశాం. మావ నాటే.. మావ రాజ్ (మా తండాలో- మా రాజ్యం) అనే దశాబ్దాల ఆకాంక్షలను సాకారం చేసినం. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాం.
జవహర్నగర్లో పూర్తిగా ప్రభుత్వ భూములే, పేదలు గుడిసెలు, ఇండ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా జీవనం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు కూల్చివేస్తారోనని భయభ్రాంతులకు గురవ్వుతూ ఇండ్ల ను కాపాడుకోవడానికే సమయం వెచ్చ
Minister KTR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న నాయకుడని, అందుకే రాష్ట్ర ప్రజల కోసం ఆయన అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జి�
మంత్రి కేటీఆర్ (Minister KTR) సిరిసిల్ల (Sircilla) జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
గ్రేటర్లో వరుస అగ్ని ప్రమాదాలు అలజడి రేపుతున్నాయి. జనాల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. మానవ నిర్లక్ష్యం, సరైన నిఘా, అప్రమత్తత లేక భారీ ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఏర్పడుతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోదాడ పట్టణ పరిధిలోని ప�