హైదరాబాద్ నగరంలో వృథాగా ఉన్న, కబ్జాకు గురవుతున్న, చెత్తకుప్పలుగా వినియోగిస్తున్న చిన్నచిన్న ప్రభుత్వ స్థలాలను ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు వినియోగించాలని రాష్ట్ర మున్సిపల్శాఖ నిర్ణయించింది.
ఉత్పత్తి అయ్యే చెత్త నుంచి వంద మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్లో రూ.250 కోట్లతో మురుగున
తెలంగాణ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. భిన్న భాష లు, భిన్న సంప్రదాయాలున్న దేశంలో ఫెడరల్ స్ఫూ ర్తి పరిఢవిల్లాలని మంత్రి కేటీఆర్ చేసిన కృషికి ఫలి తం దకింది.
గోళ్లపాడు కాలువ ఆధునీకరణతో త్రీటౌన్కు మహర్దశ పట్టిందని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు.
అమెరికాలో ఎంతో మంది ప్రవాస భారతీయులు బిజినెస్ లీడర్లుగా కొనసాగుతున్నారని, అమెరికాలోని అన్ని రాష్ర్టాలతోపాటు ఇండియా స్టేట్ను సుసంపన్నం చేస్తున్నారని అగ్రరాజ్య సెనేటర్ టాడ్ యంగ్ కొనియాడారు. ప్రపం
రానున్న వర్షాకాలంలో నగరంలో ఎదురయ్యే అన్ని పరిస్థితులను ఎదుర్కొనే విధంగా సర్వం సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
‘సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి... దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమున్నది..’ అని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా సమన్వయ కర్త, ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. శనివారం యాచార
KTR | హైదరాబాద్ : అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపార కోణంలో ఇది మంచి అవకాశమే అయినప్పటి
Minister KTR | జవహర్నగర్లో దుర్గంధ సమస్యను గత ప్రభుత్వాలు వారసత్వంగా ఇచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రూ.2వేల కోట్లతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జవహర్నగర్లో ఏర్పాటు చేసిన లీచ�
Minister KTR: ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే కాదు.. ఇక నుంచి తెలుగు భాషలోనూ సీఏపీఎఫ్ కానిస్టేబుల్ పరీక్షను రాయవచ్చు. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన డిమాండ్కు కేంద్రం దిగివచ్చింది. మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఆ ఉద
Minister KTR | జవహర్నగర్ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక మైలురాయిని అధిగమించింది. జవహర్నగర్ డంపింగ్ యార్డు ప్రాంగణంలో కాలుష్య కారక వ్యర్థాల (
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని బోధించే మతం అంటే తనకు ఇష్టమని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్
బోధించు.. సమీకరించు.. పోరాడు అని ప్రబోధించిన అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.