సైబర్ క్రైమ్ కట్టడిలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం చురుకైన పాత్ర పోషిస్తుందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దార్శనిక నాయకత్వంలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అవతరించిందన
జిల్లెల్లలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల అత్యాధునిక సౌకర్యాలతో దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని మంత్రి కేటీఆర్ స్ప ష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ లేని�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వంద స్థానాల్లో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. 60 లక్షల మంది కార్యక�
దేశంలో తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం పేరు చెప్పాలని తాను విసిరిన సవాల్కు ఇంతవరకు ఒ క్క కేంద్ర మంత్రి కూడా స్పందించలేదని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల నూతన భవన సముదాయాలను మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం భవన సముదాయాలను పరిశీలించారు.
Minister KTR: ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులకు ఛాలెంజ్ చేశా.. గత 9 ఏళ్లలో తెలంగాణ కన్నా ఎక్కువ డెవలప్ అయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే చెప్పమన్నా.. కానీ ఆ ఛాలెంజ్కు బీజేపీవాళ్లు స్పందించడంలేదు. వాళ్లు అసమర్�
Minister KTR | రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. ఉదయం 9.45 గంటలకు తంగళ్లపల్
Minister KTR | అదానీ గ్రూప్కు కేటాయించిన ఛత్తీస్గఢ్- ఒడిశాలోని బైలాడిలా ఇనుప గనుల లైసెన్సులను వెంటనే రద్దుచేసి, వాటిని బయ్యారం, విశాఖ ఉక్కు పరిశ్రమలకు కేటాయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. రైతుకు పంట పెట్టుబడి కింద రైతుబంధుతో పాటు రైతు బీమా, ఉచిత కరెంటు, నీటి సౌకర్యం వంటి అనేక సౌకర్యాలతో వెన్నుదన్నుగా నిలుస్తున్నది. సాగులో ఇ�
మండలంలోని పోతుగల్లో ఆధునీకరించిన ఎస్సీ బాలుర హాస్టల్ సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఉమ్మడి పాలనలో శిథిలమైన ఈ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించింది.
వ్యవసాయం, దాని అనుబంధ రం గాల పురోభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మాడల్గా నిలుస్తున్నది. సాగునీటి కల్పన, నిరంతర విద్యుత్త్తు, రైతు బంధువంటి పథకాలతో వరిసాగులో ఊహాకందని రీతిలో అగ్రగా మి దిశగా ము