BRS Party | తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించడంతో పాటు బీ(టీ)ఆర్ఎస్కు ఆవిర్భావం నుంచి అండగా నిలుస్తున్న చారిత్రక ఓరుగల్లు మరో బృహత్తర కార్యక్రమానికి వేదిక కాబోతున్నది. వరంగల్ గడ్డపై అక్టోబర్ 10న బీఆర�
Minister KTR | సిరిసిల్ల ఎడ్యుకేషన్ హబ్గా మారింది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమైంది. రాష్ట్రంలోనే తొలి కేజీ టు పీజీ క్యాంపస్, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవస
Minister KTR రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పర్యటించనున్నారు. పలు గ్రామాల్లో అంబేద్కర్
BRS Foundation Day | భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నెల 27న ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 25వ తేదీన నియోజకవర్గ స్థాయి�
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఊసులేకుండా ప్రధాని రాష్ట్రంలో పర్యటించారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం ముత్తంగి, ఇస్నాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తున్న విగ్
తొమ్మిదేండ్లలో తెలంగాణ కంటే ఎక్కువ కానీ, సమానంగా కానీ వృద్ధి సాధించిన రాష్ర్టాన్ని దేశంలో చూపించగలరా? అం టూ ప్రధాని మోదీకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామార�
BRS Party | పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 27న తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నది. ఈ వ�
కేవలం రాజకీయాల కోసమే ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ వచ్చారని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలా (Telangana) అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని ప్రధాని చూపించాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy | మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందుండే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. తన పిరికితనాన్ని మరోసారి చాటుకున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ఆయన చేసిన ఆరోపణ�
Hyderabad | ఏటీఎంలో ఇప్పటి వరకు డబ్బులు రావడం చూశాం.. ఎనీటైం వాటర్ పేరుతో నీళ్లు రావడం కూడా చూశాం.. తాజాగా 10 రూపాయలు వేస్తే క్లాత్ బ్యాగ్ వస్తుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఆచరణలో చేసి చూపించారు జీహెచ్ఎ�
అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర సర్కార్కు రెండు కండ్ల వంటివి.. కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిన తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన జాతీయ పురస్కారాలే �
కార్మిక క్షేత్రంలోని నివాసాలు, డైయింగ్లు, వివిధ పరిశ్రమల నుంచి వెలువడుతున్న మురుగు నీటి సమస్యకు మంత్రి కేటీఆర్ శాశ్వత పరిష్కారం చూపారు. నీరంతా సమీప మానేరు వాగులో కలిసి కలుషితమవుతున్నది.