KTR | హైదరాబాద్ : ప్రముఖ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీ( EPG ) ఈ ఏడాది మే 11,12 తేదీల్లో యునైటెడ్ కింగ్డమ్( United Kingdom )లో నిర్వహించనున్న తమ ద్వితీయ ‘ఐడియాస్ ఫర్ ఇండియా’( Ideas For India ) సదస్సులో కీలకోపన్యాసం చేయాలని రాష్ట్ర �
KTR | హైదరాబాద్ : పదో తరగతి ప్రశ్న పత్రం( Tenth Exam paper ) లీకేజీ కుట్ర వెనుక సూత్రధారిగా తేలిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay )పై మంత్రి కేటీఆర్( Minister KTR ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా బండి సంజ�
Minister KTR | గత కొంతకాలంగా భారీగా పెరుగుతున్న ధరలతో సామాన్యుల జీవితాలు కుదేలవుతున్నాయి. నిత్యవసర వస్తువుల నుంచి మొదలు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సహా అన్ని ధరలు అన్నీ ఆకాశన్నంటడంతో ప్రజలు విలవిల్లాడుతున్న
రాష్ట్రంలోని బీజేపీ ఎంపీల్లో ఇద్దరు ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లతో గ్రాడ్యుయేట్లుగా చెలామణి అవుతున్నట్టు విమర్శలు ఉన్నాయని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాల పనులు తుది దశకు చేరువలో ఉన్నాయి. విడతల వారీగా అందుబాటులోకి తీసుకువ�
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్లో ‘ఫుడ్ కాంక్లేవ్-2023’ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 100 ఆహార పరిశ్రమల దిగ్గజాలు హాజరు కానున్నారు.
నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో పక్కా రహదారుల నిర్మాణంతో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఏ వీధిలోనైనా ఇంట్లో నుంచి కాలు బయటపెడితే సీసీ, బీటీ రహదారులపై ప్రయాణం చేసేలా న�
Reels Contest | హైదరాబాద్ నగరంలో గత తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిపై తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్( Telangana Digital Media Wing ) రీల్స్ కాంటెస్ట్( Reels Contest ) పోటీలను నిర్వహిస్తుంది. ఈ పోటీలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా �
Minister KTR | ప్రధాని మోదీ ఏం చదివారో బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో పలువురు బీజేపీ నేతల విద్యార్హతలు, వాళ్ల నకిలీ సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు బీజే
Cool Roof Policy | గృహ నివాసాలపై వేసవి ఉష్ణోగ్రతల తీవ్రతను తగ్గిం చి, చల్లదనాన్ని ప్రసాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘కూల్ రూఫ్ పాలసీ’ని ప్రకటించింది. ఐదు సంవత్సరాల వ్యవధిలో 300 చదరపు కిలోమీటర్ల పరిధిలో కూల్రూఫ్�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధిలో టాప్గేరులో దూసుకుపోతున్నది. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా పేరుగాంచిన పటాన్చెరులో దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజలు ఉపాధి పొందుతూ జీవన�
హైదరాబాద్లో మరో గ్లోబల్ క్యాపబిలిటీస్ సెంటర్ (జీసీసీ) ప్రారంభమైంది. ప్రముఖ ఔట్పేషెంట్ రిహాబిలిటేషన్ థెరపీ-ప్రాక్టీస్ మేనేజ్మెంట్ సేవల సంస్థ, అమెరికాకు చెందిన వెబ్పీటీ.
దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్ రూఫ్ పాలసీని (Cool Roof Policy) తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని చెప్పారు. మొదట తమ ఇంటిపై కూల్ రూఫ్ విధానం అమలుచేశామన్న