సహజమైన అటవీ నిర్మాణానికి భంగం కలగకుండా, ప్రజలు ప్రకృతి అనుభూతిని పొందేలా అర్బన్ ఫారెస్ట్ పార్కులను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 109 ఫారెస్ట్ పార్క�
Telangana | హైదరాబాద్ : తలసరి ఆదాయం( Per Capita Income )లో దేశంలోనే తెలంగాణ( Telangana ) నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజనరీతో రాష్ట్రం ఆర్థిక వృద�
Telangana | హైదరాబాద్ : గ్రామంలో సర్పంచ్( Sarpanch ) నుంచి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి( Chief Minister ) వరకు సమర్థమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR )
Hyderabad | అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్పై కేంద్రానికి ఇంత వివక్ష ఎందుకు..? ప్రతి ఒక్క హైదరాబాదీని తొలుస్తున్న ప్రశ్న ఇది. మొదటి నుంచీ తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీ సర్కారు.. మెట్రో రెండో ద�
రాష్ట్రంలోని 47 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు ప్రకటించింది. మూడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థలనూ ఉత్తమ అవార్డులకు ఎంపిక చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్ర�
Minister KTR | పెట్రో ధరలు తగ్గాలంటే కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దె దించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగ�
వివిధ న్యూస్ చానళ్లు, మీడియా సంస్థల్లో పని చేస్తున్న అక్రెడిటేషన్ కార్డు లేని మహిళలందరికీ మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సమాచార, పౌర సంబంధాల కమిషనర్ అర్వింద్కుమార్ బు�
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని 47 గ్రామ పంచాయతీలకు( Gram Panchayats ) ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డులు ప్రకటించింది. మూడు పంచాయతీరాజ్( Panchayatraj ), గ్రామీణాభివృద్ధి( Rural Development ) సంస్థలనూ ఉత్తమ అవార్డులకు ఎంపిక చేసింది. �
KTR | హైదరాబాద్ : పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం( Union Govt ) దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి అని బీఆర్ఎస్( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్( Minister KTR ) డ�
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో వరుస ఆత్మహత్యల నివారణ, కార్మికులకు ఉపాధి కల్పనతోపాటు పరిశ్రమల స్థాపన కోసం 2003లో అప్పటి ప్రభుత్వాలు టెక్స్టైల్ పార్కును ఆర్భాటంగా ప్రారంభించాయి. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్�
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంకల్పించారని, ఇందులో భాగంగా మహిళా జర్నలిస్టులకు (Female Journalists) కూడా ఉచిత ఆరోగ్య పరీక్షలు
దేశంలో నియంత పాలన కొసాగుతున్నదని, ప్రతిపక్షాల గొంతును కేంద్ర ప్రభుత్వం నొక్కుతున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు దానికి చక్కటి ఉదాహరణ అని చ�