Minister KTR | తెలుగు వాళ్లు తెలుగులో మాట్లాడకపోతే మన పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఎవరూ తెలుగులో మాట్లాడే పరిస్థితి ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో ముందే తెలుగు తక్కువ అవుతుందని అంటున్నారని గుర్తు చే�
KTR | హైదరాబాద్ : అన్ని పట్టణాల్లోని ఫ్లై ఓవర్ల( Flyovers ) కింద ఆట స్థలాలు తీర్చిదిద్దతే ఆటలు( games ) ఆడుకునేందుకు వెసులుబాటు ఉంటుందని ధనుంజయ్ అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై రాష్ట్ర ఐటీ, పురపాలక శ�
Hyderabad | చెరువుల పరిరక్షణలో మేము సైతం అంటూ కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. సహజసిద్ధంగా నీటి వనరులకు కించిత్ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చెరువుల అభివృద్ధి, సుందరీకరణను శరవేగంగా కొనసాగిస్తున్నది.
Minister KTR | బలగం సినిమా డైరెక్టర్ యెల్దండి వేణును మంత్రి కేటీఆర్ అభినందించారు. తాను ‘బలగం’ సినిమా చూశానని, అద్భుతంగా తీసినట్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మేరకు కలెక్టరేట్లో జరిగిన ఉత్తమ పంచాయతీలకు అవా�
Minister KTR | టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యహారంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇజ్జత్ మానం లేకుండా అబద్ధాలు చెప్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల �
తెలంగాణలో సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్నదని, ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలుసుకోవాలని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు సూచించారు. అమ�
బీజేపీ అంటే కొత్త నిర్వచనం చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు. బీజేపీ అంటే ‘బలాత్కార్ జస్టిఫికేషన్ పార్టీ’ అని తనదైన శైలిలో నిర్వచించారు.
KTR | ప్రధాని నరేంద్ర మోదీ తన దోస్తు కోసం దిగుమతి చేసుకున్న బొగ్గును ధర ఎంతనా కొనుగోలు చేయాలని అంటున్నాడని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భం�
Minister KTR | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పేపర్ లీకేజీ వ్యవహారంపై తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మం�
minister ktr | Minister KTR | కరీంనగర్ ఎంపీగా నాలుగేళ్లలో ఏం పీకినవని నిలదీయాలని విద్యార్థులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కేటీఆర్ పర్యటన నేపథ�
Minister KTR | కాంగ్రెస్, బీజేపీ నేతలకు నియ్యతి ఉంటే బీఆర్ఎస్కే ఓటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం�
Minister KTR | దళితబంధు పథకంలో రైస్మిల్ను ఏర్పాటు చేసుకొని.. పలువురికి ఉపాధి కల్పించడాన్ని చూస్తే గుండె సంతోషంతో నిండిపోయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో �
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మంత్రి కేటీఆర్ (Minister KTR) మండిపడ్డారు. సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న మహారాష్ట్ర వాసులను ఎందుకు గుర్తించలేదని కేంద్రమంత్రి అమిత్షా (Amit shah) చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది కేంద్ర భారత్మాల పథకం పనులు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన కేంద్రం ఏండ్ల తరబడి ప్రాజెక్టులు చేపడుతూ ప్రజలకు చుక్�
తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ముగ్గురు దళితులను ఓ రైస్మిల్లుకు యజమానులను చేయబోతున్నది. పలువురికి ఉపాధి చూపించేలా యూనిట్ను ఎంచుకోవ