రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలానికి చేరుకుని, అల్మాస్పూర్ శివారులో దళితబంధు పథకం కింద ముగ్గురు క�
CM KCR | దేశంలో పెట్టుబడుల రాకను అడ్డుకొంటున్న ఆ అదృశ్య శక్తి మరేదో కాదు.. అధికార బీజేపీ ప్రభుత్వమే. అంటే సర్కారు అసమర్థ, అనాలోచిత,ముందుచూపులేని విధానాలే.. పెట్టుబడులు రాకపోవడానికి కారణం. ఇది ఎవరో అన్న మాట కాదు..
పరిపాలనలో యావత్ భారతదేశానికి పాఠాలు చెప్పే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలు తెలంగాణవైపు చూసేలా ఉన్నతస్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే మహనీయుడు సీఎం కేసీఆర్ అని, రాష్ర్టాన్ని దేశానికే అదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. దీని కోసం జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాల పనులు తుది దశకు చేరువలో ఉన్నాయి.
పంజాగుట్టలోని హైదరాబాద్ సెంట్రల్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఏప్రిల్ 14న మంత్రి కేటీఆర్ చేతులమీదుగా విగ్రహావిష్కరణ
ఫార్మాసిటీ ఫాక్స్కాన్ పరిశ్రమల ఏర్పాటుతో రంగారెడ్డి జిల్లా రూపురేఖలు మారనున్నాయని, వీటి ఏర్పాటు వల్ల రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలువనున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ అన్నా�
Minister KTR | ప్రస్తుతం నాగోల్ వరకు ఉన్న మెట్రోలైన్ను ఎల్బీనగర్కు అనుసంధానిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. భవిష్యత్తులో హయత్నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు.
పసిపాప నుంచి పండు ముసలోళ్ల వరకు, అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ
రాష్ర్టానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగిన 20వ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా-స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూపు ప్రదానం చేసే ఈ-గవర్సెన్స్ 2022 అవార్డు వరించింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అలియాబాద్లో శనివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జవహర్నగర్కు చెందిన మాజీ వార్డు సభ్యురాలు కేతమ్మ ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోసింది.
Minister KTR | రంగారెడ్డి : తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్( CM KCR ) నాయకత్వంలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం బ్రహ్మాండంగా జరుగుతుంది.. చంటి బిడ్డ నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు ఏదో రకంగా ఆసరా అందుతోంది. ప