KTR | వరంగల్ : కేవలం యువతలోనే కాకుండా, గవర్ననెన్స్లో కూడా ఇన్నోవేషన్ రావాలి.. అప్పుడే దేశం ముందుకు వెళ్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ కిట్స్ కాలేజీలో �
IT Tower | మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లిలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ�
KTR | సిద్దిపేట : హుస్నాబాద్ ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతం. కరువు ఉన్న ప్రాంతం. నెర్రెలు బారిన నేలలు, నెత్తురు కారిన నేలలు ఇవి.. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు కరువును తరిమేసామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రె�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో (Husnabad) పర్యటిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి నులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా �
జమ్ముకశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్ (Pabbala Anil) మృతిపట్ల మంత్రి కేటీఆర్ (Minister KTR) దిగ్భ్రాతితి వ్యక్తం చేశార�
విభిన్న వర్గాలు.. వేర్వేరు ప్రాంతాలు.. ఒకరిది వేతన పెంపు సంతోషం.. మరొకరిది సర్కారు అందించిన ధీమా.. ఇంకొకరిది ఫలించిన దశాబ్దాల సాగునీటి నిరీక్షణ. ప్రతి మోములోనూ ఆనందం. అందరి కండ్లల్లోనూ కృతజ్ఞతా భావం. ఉప్పొం�
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తతతో నల్లగొండ పట్టణ రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే రూ.1,164 కోట్ల అభివృద్ధ్ది పనులకు శ్రీకారం చుట్టగా.. ఈ నెల 15న మరో 590 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించి మ�
ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన హుస్నాబాద్ ప్రాంతం ఇప్పుడు ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్కు సెంటిమెంట్ గల నియోజకవర్గం కావడం, మంత్రులు తన్నీరు హరీశ్రావు, కేటీఆర్, ఎమ్మె ల్యే వొడితెల సత�
ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడని యావత్తు దేశం కొనియాడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రస్థానం నేడు ఒక చారిత్రక అవసరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ �
దేశ రాజధానిలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక సగర్వంగా ఎగిరింది. గులాబీ జెండా రెపరెపలాడింది. పట్టుదల, దూరదృష్టి, నిబద్ధత కలిగిన బీఆర్ఎస్.. తెలంగాణ మాడల్తో దేశ గతిని మార్చే దిశగా అడుగులు వేసింది.
ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన హుస్నాబాద్ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. సీఎం
కేసీఆర్కు సెంటిమెంట్ నియోజకవర్గం కావడం, మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే వొడితెల స�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్తోపాటు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు రూ.214.51 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థా
హుస్నాబాద్లో రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. గురువారం వారు హుస్నాబాద్లో �