KTR | హైదరాబాద్ : ఐదేండ్ల డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజలకు చేసిందేమీ లేదని ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అవినీతి, దివాలాకోరు విధానాలే బీజేపీని ఇంటికి పంపుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే కర్ణాటకలో బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి శోభ కరంద్లాజేతో పాటు పలువురు హనుమాన్ చాలీసాను పఠిస్తున్న వీడియోను కేటీఆర్ ఆ ట్వీట్కు ట్యాగ్ చేశారు.
5 years of Double Engine & Nothing to show in terms of performance & Delivery to people
Intellectually Bankrupt & Outrageously Corrupt BJP will be shown the door https://t.co/z6EnO5JQFa
— KTR (@KTRBRS) May 5, 2023