భక్తిశ్రద్ధలతో గత 88 వారాలుగా హిందూ వాహిని సభ్యులతో పాటు స్థానిక భక్తులు కొడంగల్ శివారులోని శ్రీ సిద్ధినాం ఆంజనేయ స్వామి దేవాలయం లో ప్రతి శనివారం సామూహిక హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పారాయణం దిగ్విజయంగా నిర్వ�
ముస్లింలే లక్ష్యంగా చొరబాటుదారులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అవే తరహా వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లోని టోంక్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ క�
యూపీలో ఖైదీలను హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పఠించాలని జైలు అధికారులు కోరడాన్ని సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్వామి ప్రసాద్ మౌర్య తప్పుపట్టారు.
అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధానంలో నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణం బుధవారం ముగిసింది. ఆలయ ప్రధాన అర్చకుడు జితేంద్రప్రసాద్ ఆలయంలోని అళ్వార్ మండలంలో ఉత్సవమూర్తిక�
కొండగట్టు అంజన్న ఆలయానికి ఈ నెల 21న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రానున్నట్లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. స్వామివారి దర్శనంతోపాటు ప్రత్యేకంగా నిర్వహించే 108 సార్లు పారాయణ క�