MP Navneet Rana | ఎంపీ నవనీత్ రాణా హనుమాన్ చాలీసా పఠించారు. అయితే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసం మాతోశ్రీ వద్ద కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో. ఇటీవలే బెయిల్పై విడుదలైన అమరావతి ఎంపీ నవనీత్ రాణా (MP Navneet Rana) దంపతులు
బెంగళూరు: మహారాష్ట్రలో మొదలైన హనుమాన్ చాలీసా వివాదం తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకకు వ్యాపించింది. మసీదుల్లోని లౌడ్ స్పీకర్లలో అజాన్కు వ్యతిరేకంగా సోమవారం ఉదయం 5 గంటలకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప�
లౌడ్స్పీకర్లపై నిషేధం విధించాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన రాజ్ థాకరే డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై దేశ వ్యాప్తంగా వివిధ రాజకీయ పక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం కూడా నడుస్త�
ముంబై: మసీదుల వద్ద అక్రమ లౌడ్స్పీకర్లను తొలగించనంత వరకు హనుమాన్ ఛాలీసా వల్లిస్తూనే ఉంటామని రాజ్ థాకరే వార్నింగ్ ఇచ్చారు. భారీ సౌండ్లు వచ్చే లౌడ్స్పీకర్లను మసీదుల నుంచి తీసి వేయాలన�
ముంబై: స్వతంత్య్ర ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాకు ఇవాళ ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించిన నేపథ�
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తలు ఇవాళ ముంబైలోని చార్కోపా ప్రాంతంలో ఉన్న ఓ మసీదు వద్ద లౌడ్స్పీకర్లో హనుమాన్ ఛాలీసా ప్లే చేశారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే ఇచ్చిన డెడ్లైన్ ముగియ�
హనుమాన్ చాలీసా పఠనం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. తాము సీఎం ఉద్ధవ్ ఇంటి ముందు హనుమాన్ చాలీ పఠనం చేస్తామని ఎంపీ నవనీత్ రాణా దంపతులు పేర్కొనడంతో ఈ వివాదం ప్రారంభమైంది. దీంత�
మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాను ముంబై పోలీసులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆదివారం లేదా సోమవారం వారిద్దర్నీ బాంద్రాలోని కోర్టు ముందు ప�
Hanuman Chalisa | మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) లొల్లి ఇప్పట్లో సద్దుమనుగేలా లేదు. అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని హెచ్చరించారు. దీంతో శనివారం ఉదయం
Loudspeakers | మసీదుల్లో మైకుల (Loudspeakers) విషయంలో మహారాష్ట్రలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ నేపథ్యంలో మసీదులపై మైకులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని జమియత్-ఉలామా-ఐ- హింద్ కోరింది.
నాసిక్: హనుమాన్ ఛాలీసా లేదా భజనలు లౌడ్స్పీకర్లలో ప్లే చేయాలంటే అనుమతి తీసుకోవాల్సిందే అని నాసిక్ సీపీ దీపక్ పాండే తెలిపారు. మసీదుల్లో లౌడ్స్పీకర్లను తీసివేయాలని రాజ్ థాకరే ఇచ్చిన పిలుప�