జనహితమే మా అభిమతం.. అందుకే రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశాం.. నాడు వలసల గడ్డగా పేరున్న పాలమూరును నేడు పరిశ్రమలకు అడ్డాగా మార్చాం.. మైగ్రేషన్ స్థాయి నుంచి జిల్లాకే రివర్స్ వలసలొచ్చే�
పాలమూరు జిల్లా చరిత్రలో నిలిచే లా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ, ఎ నర్జిటిక్ కారిడార్ను ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి కేటీఆర్ శనివారం అట్టహాసంగా ప్రారంభించారు.
మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని బహిరంగ సభలో రేవంత్రెడ్డిపై మంత్రి శ్రీనివాస్గౌడ్ విరుచుకుపడ్డారు. బిడ్డా.. నన్ను, నా తమ్ముడిని అంటావా.. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో గుర్తెరిగి.. నీ చరిత్ర తెలుసుకో అని ఆగ�
ప్రపంచంలోని ఏ మూల నుంచైనా పారిశ్రామికవేత్తలు వచ్చి తెలంగాణలో ఎవరికీ పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొంటున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ‘ఇద�
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు, ప్రగతి ప్రదాత కల్వకుంట్ల తారకరామారావు సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పర్యటించను న్నారు. రూ.94.89 కోట్ల పనులకు శంకుస్థా�
ఐటీని రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ సంకల్పం మంచి ఫలితాలను ఇస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్ నగరంలో ఐటీ ఎకోసిస్టం బాగా రూపుదిద్దుకొంటున్నదని, ఎల్అండ్టీ, హెక�
వేగంగా విస్తరిస్తున్న హుస్నాబాద్ పట్టణానికి తెలంగాణ ప్రభుత్వం సైతం అంతే వేగంగా నిధుల వరదను పారిస్తున్నది. నిధులు లేక సమస్యల వలయంలో చిక్కుకుని విలవిలలాడిన హుస్నాబాద్ నేడు సమస్యలను అధిగమించి అభివృద్�
KTR | ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అంగీకరిస్తే తెలంగాణలో మ్యూజిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు స్వీయ దర్�
Mahabubnagar | మహబూబ్నగర్ : రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కలిసి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా దేశంలో అతిపెద్ద అర్బన్ టూరిజం పార్క్ అయి
KTR | మహబూబ్నగర్ : ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడే మాటల గురించి ఆలోచించకు. వాళ్ల గురించి ఆలోచించి జీవితంలో కొన్ని విలువైన సెకన్లను వృధా చేసుకోకు అని మంత్రి శ్రీనివాస్గౌడ్కు బీ�
KTR | మహబూబ్నగర్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు పాలమూరు పౌరుషాన్ని చూపించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐటీ టవర్తో పాటు పలు అభివృద్ద�
KTR | మహబూబ్నగర్ : ఒకనాడు పాలమూరు అంటే మైగ్రేషన్.. ఇప్పుడు పాలమూరు అంటే ఇరిగేషన్ అని ఒక్క మాటలో చెప్పొచ్చు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఒకప్పుడు పల్లె పల్లెన పల�
KTR | మహబూబ్నగర్ : పరిశ్రమలకు ఊతమిస్తేనే కొలువులు వస్తాయి.. రాష్ట్రానికి సంపద వస్తుంది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) మహబూబ్నగర్లో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మిస్తున్న అమరరాజా (Amara raja) లిథియం బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్ శం