జూన్ 6 రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దూసుకెళ్తున్నది. దేశీయ, విదేశీ పరిశ్రమలకు అడ్డగా మారింది. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు చొరవతో తొమ్మిదేండ్లలో రాష్ర్టానికి 23 వేల కొత్త పరిశ్రమలు వచ్చాయి.
దేశంలోనే అరుదైన దృశ్యం తెలంగాణలో ఆవిష్కృతమవుతున్నది. వ్యవసాయం నుంచి ఐటీ వరకు, పల్లె నుంచి పట్టణం వరకు తెలంగాణ రాష్ట్రం నేడు సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధికి కేరాఫ్గా మారిందని మంత్రి కేటీఆర్�
గడిచిన తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో 23 వేలకు పైగా కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, 2.90 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి అద్భుతంగా కొ
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పారిశ్రామిక ప్రగతిలో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉన్నదని, అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధితో దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణ ఉన్నదని విద్యాశాఖ మంత్రి సబిత
పారిశ్రామిక రంగంలో తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని, యువతకు ఉద్యోగావకాశాలు పెరిగాయని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మైలార్దేవ్పల్లి డివిజన్ కాటేదాన్ �
దండు మల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో స్థానిక యువతకు ప్రాధాన్యం ఇస్తామని, సుమారు 40వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
స్టార్టప్లకు హైదరాబాద్ స్వర్గధామంగా మారింది. ఈ క్రమంలో 2022 -23 సంవత్సరంలో ఐటీ రంగం 31.44 శాతం వృద్ధిని సాధించడం గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు. 2016లో 400 స్టార్టప్లతో ఉన్న టీ-హబ్ ప్రస్తుతం 2500లకు విస్తరించింది.
చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పని చేస్తున్నదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం చౌటుప్పల్ మండ�
పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ములుగు జిల్లాలో పర్యటించనున్నా రు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో రూ.131.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నా రు. మంత్రి కేటీఆర్ ఉద�
రాష్ట్రంలో ప్రతి శనివారం రీథింక్ డేగా పాటించాలని మున్సిపల్ కమిషనర్లకు సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రతి శనివారం ఉ�
KTR | యాదాద్రి భువనగిరి : రాష్ట్రంలో పరిశ్రమలకు అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్ లాంటి విధానం అమెరికాలో కూడా లేద�
Minister KTR | యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెంలోని హ్యాండ్లూమ్ మోడ్రన్ సేల్స్ షోరూం నిర్మాణానికి మంత్రి జగదీశ్ రెడ�
IT Annual Report | తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో రాష్ర్టాన్ని ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నప్పుడు అనేకమంది ఆశ్చర్యంగా చూశారు. కానీ, ఇప్పుడు దేశ ఐటీ రంగంలో తెలంగాణ అగ్రస్థానానికి దూసుకెళ్తున్నది. ఇందుకు 2022-23 వ�