స్వపరిపాలనా ఫలాలనే కాదు.. సుపరిపాలనా సౌరభాలను సమాజంలోని ప్రతి వర్గానికి తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా అందిస్తున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తొమ్మిదేండ్ల తెలంగాణ (Telangana) ప్రస్థానంలో ఎన్నో చారిత్రక ని�
మానవ వ్యర్థాల శుద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో ప్రైవేటు వ్యక్తులు సేకరించి దూర ప్రాంతాల్లో వెదజల్లేవారు. దీంతో పరిసరాలు కలుషితమవుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు మున్సిపల్ అధికారులు ముం�
Minister KTR | సమైక్య రాష్ట్రంలో అడుగడుగునా సంక్షోభం ఎదుర్కొన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అదే స్వరాష్ట్రంలో గడపగడపకు సంక్షేమం అందుతోందని .. ప్రతి కుటుంబంలో వెలకట్టలేని సంతోషం వెల్లివిరస్తోందని అన్నారు. ఇవా�
పారిశ్రామిక వాడగా దేవరకద్రను అభివృద్ధి చేస్తానని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మండలంలోని వేములలో ఫార్మా పరిశ్రమ నిర్మాణంలో భాగంగా గురువారం చేపట్టిన భూమిపూజకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మ�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వా యువేగంతో పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పనులను త్వరగా పూర్తి చేయించి ఎ త్తిపోతల పరిధిలోని రిజర్వాయర్లను క�
నాడు ఎండిన చెరువులు.. నేడు నిండుకుండల్లా మారాయి. నాటి పాలకుల నిర్లక్ష్యంతో ఛిన్నాభిన్నమైన గొలుసుకట్టు చెరువులకు.. సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో పునరుజ్జీవం వచ్చింది. ప్రాజెక్టుల అనుసంధానంతో మం�
గత ప్రభుత్వాలు రెడ్టేపిజంతో పరిశ్రమలు రాకుండా చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో తాము కంపెనీలకు రెడ్కార్పెట్ పరిచామని ఐటీ, మున్సిపల్, పరిశ్రమ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుస�
సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని ఉద్యోగ సంఘాల నేతలు కొనియాడారు. కాంట్రాక్టు లెక్చరర్లను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడాన్ని పురస్కరించుకొని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో టిప్స్, టిగ్లా, జేసీఎల�
ప్రగతి సారధి, తెలంగాణ విధాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సారథ్యంలో మంచిర్యాల జిల్లా ఉజ్వలమైన ప్రగతి సాధించింది. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. తొమ్మిదేండ్ల పాలనలో ఆర�
పాలనా వికేంద్రీకరణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వార్డు పాలన ఈ నెల 16 నుంచి అమలు కానుంది. ఈ నెల 10న ప్రారంభించాలని భావించినా.. అదే రోజున మంత్రి కేటీఆర్ అధ్యక్షతన గ్రేటర్ ప్రజాప్రతి�
Minister KTR | కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ్లీ రూ.200 పెన్షన్, 3 గంటల కరెంటు వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జడ్చర్లలో డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట
Minister KTR | కాంగ్రెస్ అధికారంలో ఉన్న 50 సంవత్సరాల్లో రాష్ట్రంలో సక్రమంగా పని చేస్తే ఈ సమస్యలెందుకుంటయ్.. ఈ యాత్రలెందంటూ ఆ పార్టీ నేతలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లల�
KTR | ఒకప్పుడు మహబూబ్నగర్ అంటే మైగ్రేషన్ అని.. ఇప్పుడు మహబూబ్నగర్ అంటే ఇరిగేషన్ అని ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మహబూబ్నగర్ పిల్లలమర్రి రోడ్డులో ఉన్న బాలికల ఐటీఐ కళాశాలలో స
తెలంగాణలో సమీకృత అభివృద్ధి కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు.
మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మూసాపేట మండలం వేములకు (Vemula) చేరకున్న మంత్రి కేటీఆర్.. ఎస్జీడ�